నల్లగొండ పట్టణలోని ఐటీ హబ్ జిల్లా చరిత్రలో నిలిచేలా నిర్మిస్తున్నట్లు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. నల్లగొండ పట్టణంలోని ఐటీ హబ్ వద్ద గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని సచివాలయంలో ఆర్అండ్బీ శాఖ �
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాయంలో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తొలిసారి భారీ సదస్సు జరిగింది. ఇప్పటివరకు సచివాయంలో మంత్రులతో, అధికారులతో సమీక్షలు జరిగాయి. గురువారం నాటి సదస్సులో మొదటిసార
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణ, ఏర్పాట్లపై ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో కలెక్టర్లు, పోలీసు అధికారులతో గురువారం సమావే�
గిరిజనవాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. వచ్చే నెల 24 నుంచి 30 వరకు పోడుభూముల పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అటవీ, గిరిజన, రెవెన్యూశాఖల సమన్వయంతో చేసిన కసరత్తు దాదాపు పూర్తి కావచ్చింది.
హైదరాబాద్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ఈ నెల 31న ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐ�
బీఆర్ఎస్ ప్రభుత్వం నేతన్నలకు అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ కొత్తవాడలోని తోట మైదానంలో గురువారం రాత్రి చేనేత కార్మికు�
ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురై కూలిపోయిన కులవృత్తులకు, ఆర్థికంగా చితికిపోయిన సేవావృత్తులకు అండగా నిలిచి పునరుజ్జీవం కల్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్. గతంలో కులవృత్తులకు సరైన ఆదరణ లేక జీవనం కష్టకాలంగా సా�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం హైదరాబాద్ వేదికగా సంచార జాతుల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. నేడు పలు రాజకీయ పార్టీలు సంచార జాతులను ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుం�
రాష్ట్రంలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకుండా కేంద్రం తాత్సారం చేస్తున్నదని, విశ్వవిద్యాలయంపై ఇక కేంద్రంపై పోరు తప్పదని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు డి. శ్రీను నాయక్ హెచ్చరించారు.
CM KCR | పోరాటాలు, త్యాగాలతో, ప్రజాస్వామ్య పంథాలో సాధించుకున్న తెలంగాణ స్వరాష్ట్రంలో, పదేళ్లకు చేరుకున్న ప్రగతి ప్రస్థానాన్ని తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా, అమరుల త్యాగాలు స్మరిస్తూ, ప్రజల