Delhi CM | ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మరో పోరాటానికి సిద్ధమయ్యారు. కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్పై పోరాటం చేసేందుకు విపక్షాల మద్దతు కూడగడుతు
కాంగ్రెస్ (Congress) పాలన పాపమే పాలమూరు (Palamuru) వలసలు, ఆకలి చావులు, ఆత్మహత్యలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. ఏ మొహం పెట్టుకుని ఆ పార్టీ నేతలు జిల్లా ప్రజలను ఓట్లు అడుగుతారని ఆగ్రహం వ్యక్తం�
గొల్ల, కురుమల వృత్తిని కించపరుస్తూ మాట్లాడిన పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని గొల్ల, కురమ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. గురువారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత�
తెలంగాణ రాష్ట్ర అవతరణకు ఇది దశాబ్ది సందర్భం. ఉద్యమనాయకుడే పాలకుడైతే.. ఒక సామూహిక కల ఎలా సాకారమవుతుందో కేసీఆర్ చేసి చూపించారు. నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు సాగుతూ నికార్సయిన అభివృద్ధికి తెలంగాణ మాడల్గా
రాష్ట్ర రాజధానికి సిద్దిపేట జిల్లా కేంద్రం అత్యంత సమీపంలో ఉన్నది. సిద్దిపేట పట్టణ శివారులోని నాగులబండ వద్ద రాజీవ్ రహదారిని ఆనుకొని ఉన్న 668 సర్వే నంబర్లోని మూడు ఎకరాల సువిశాల స్థలంలో రూ.45 కోట్లతో జీప్లస�
దశాబ్దాల కల.. తెలంగాణ దశాబ్ది వేడుకల వేళ తీరనున్నది. పోడు సమస్యకు కేసీఆర్ ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపనున్నది. అటవీ భూములను సాగు చేసుకుని బతుకుతున్న గిరి పుత్రులకే ఆ భూములపై హక్కులు కల్పించనున్నది. జూ�
దండకారణ్యంలో మావోయిస్ట్గా తుపాకీ పట్టుకొని తిరిగిన ఓ వ్యక్తి జీవితాన్ని దళితబంధు పథకం మార్చేసింది. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్న ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. దళితబంధు పథకం కింద ఓ ద�
సూర్యాపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 4వ రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు గురువారం అట్టహాసంగా మొదలయ్యాయి. రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీశ్రెడ్డి జ్యోతి వెలిగించి పోటీలను అధికారి�
గత ప్రభుత్వాలు క్రీడలను తీవ్ర నిర్లక్ష్యం చేశాయని, సీఎం కేసీఆర్ విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించి ప్రోత్సహిస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
దళితుల ఆర్థిక స్వావలంబన కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నది. ఒక్కో లబ్ధిదారుడికి ప్రభుత్వం అందించే రూ.10 లక్షల్లో రూ. 9.90లక్షలు యూనిట్ ఏర్పాటుకు ఖర్చు చే
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో నిర్మించిన ఈ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాలు ప్రారంభోత్సవానికి ముస్తాబయ్యాయి. జీప్లస్ 4 నమూనాలో ఒక్కో బ్లాకులో 12 ఇండ్ల చొప్పున మొత్తం 400 నిర్మించారు. వీటిని త్�