చెరువులకు స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ సర్కారు పూర్వ వైభవం తెచ్చిందని, ఈ మండువేసవిలోనూ నిండుగా నీటితో కళకళలాడేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కొనియాడారు. శుక్రవారం జగిత్�
‘అందోల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా.. ఇక్కడ గులాబీ జెండాను ఎదిరించి నిలబడే సత్తా ఏ పార్టీకీ లేదని ప్రతిపక్షాలకు ఇప్పటికే అర్థమైంది’, అని అందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. వట్పల్లిలో నిర్వహించిన బీఆర
ముఖ్యమంత్రి కేసీఆర్ రాక ఖరారైంది. దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని నిర్మల్ జిల్లాలో అధునాతనంగా నిర్మించిన కలెక్టరేట్ భవనాన్ని 4న ఆయన ప్రారంభించనున్నారు.
స్థానికంగా వార్డుల్లో జరిగే పనులు నాణ్యతగా ఉండాలంటే స్థానిక ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని, ఆయా పనులను వారు కూడా పరిశీలించాలని చేనేత అభివృద్ధి చైర్మన్ చింతా ప్రభాకర్ సూచించారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమానికి పల్లెలు, పట్టణాల్లో విశేష స్పందన లభిస్తున్నది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు ప్రజలు ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. �
గొల్లకుర్మల జీవితాల్లో వెలుగులు నింపి, దశాబ్దాల చీకట్లను తుడిచిపెట్టిన గొర్రెల పంపిణీ పథకం, రెండో విడుతకు రెడీ అవుతున్నది. తొలి విడుత విజయవంతంగా అమలు చేసిన రాష్ట్ర సర్కారు, తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడు
కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను మోదీ ప్రభుత్వం కాలరాస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేపడుతున్న కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరస�
కాంగ్రెస్, బీజేపీతోపాటు ఎవరెన్ని అబద్ధాలతో ప్రచారం చేసినా రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారే వస్తుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రాష్ట్ర వి�
ప్రజలకు మెరుగైన సేవలు, పాలన అందించేందుకు జిల్లాకేంద్రంలోని పీజేపీ ఆవరణలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ ప్రారంభానికి సిద్ధమైం ది. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 4 కలెక్టరేట్లను సీ�
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బేలలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ
పోడు రైతులకు వచ్చే వానకాలం సీజన్ నుంచే రైతుబంధు, రైతుబీమా పథకాలు వర్తించనునున్నాయి. అటవీహ క్కు పత్రాలు లేనికారణంగా గిరిజన రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని గ్రహించిన సీఎం కేసీఆర్.. వారికి అటవీ హక్కు పత