NITI Aayog | సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ (NITI Aayog) 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm KCR) సహా మరో ఆరుగ
కార్మిక క్షేత్రంలోని విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన సేవలందిస్తున్న సెస్, స్వరాష్ట్రంలో మంత్రి కేటీఆర్ కృషితో సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఏటా ప్రకృతి వైపరీత్యాలతో కలుగుతున్న అంతరాయానికి బ్రేక�
Dharani | తెలంగాణలో వ్యవసాయాన్ని నిలబెట్టే మహత్తర కృషిలో ఒక అడుగు ధరణి. నిరుపేద, నిరక్షరాస్య రైతాంగానికి తన భూమిపై పూర్తి సాధికారకమైన, చట్టబద్ధమైన భద్రత, భరోసా కల్పించే ప్రయత్నమిది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన
BRS | మహారాష్ర్ట ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, ఆ రాష్ర్ట ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీఆర్ఎస్ భారీ షాక్ ఇచ్చింది. మహారాష్ర్టలోని సౌత్నాగ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కీలక నేత ప్రవీణ్
CM KCR | బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం భేటీ కానున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి హైదరాబాద�
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత
తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి అనేక విధాలుగా కృషి చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేస�
ఉమ్మడి పాలకులు వ్యవసాయం దండగ అన్నారు. అందుకు అనుగుణంగానే రైతులపై శీతకన్ను వేశారు. రైతు సంక్షేమ పథకాల ఊసే లేదు. అలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు పుట్టిన ఊరిని, భూమిని విడిచి పిల్లాపాపలతో పట్టణాలకు వచ్చ�
త్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా ఆర్అండ్బీ రోడ్ల నిర్మాణం కోసం రూ.43 కోట్ల నిధులు మంజూరైన విషయం విదితమే. ఈ నిధుల్లో రూ.4.70 కోట్లతో చిన్నకోరుకొండి - ఆర్లపాడు రోడ్డు, రూ.5.50 కోట్లతో తల్లాడ - కొడవటిమెట్ట �
Palamuru | నీరు ప్రాథమిక అవసరం. జీవ మనుగడకు మూలం. దానిని ప్రతి ఒక్కరికీ అందివ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత. రాజ్యాంగ హక్కు. కానీ ఉమ్మడి పాలనలో ఈ అంశంలో అత్యంత వివక్షకు, నిర్లక్ష్యానికి గురైంది ఉమ్మడి మహబూబ్నగర్
హైదరాబాద్ గోపన్పల్లిలో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక వసతులతో బ్రాహ్మణుల కోసం నిర్మించిన విప్రహిత భవనాన్ని ఈ నెల 31న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ ప�
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నీ నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని క్రీడా మంత్రి శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు రాష్ట్ర స్థాయ
ఎండలు దంచి కొడుతున్నాయి. ఎన్నడూ లేనంతగా ఠారెత్తుతున్నాయి.రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉదయం ఎనిమిదైంది అంటే చాలు బయటకు కాలు పెట్టలేని పరిస్థితి నెలకొన్నది. సిద్దిపేట జిల్లాలో అన్ని రకాల విద్�
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి సభ్యత్వాల నమోదుకు విశేష స్పందన లభిస్తున్నది. నాందేడ్ జిల్లా నాయ గాం నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేత బాబురావ్ కదం ఆధ్వర్యంలో శుక్రవారం సభ్యత్వ నమోదు ప్రారంభించారు.