పద్మశాలీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రూ.8,500 కోట్లు ఖర్చు చేసిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు వెల్లడించారు. నేతన్నకు పింఛన్లు, పవర్లూం, హ్యాం డ్లూం కార్పొరేష�
Dharani | ఒకప్పుడు భూమి హక్కుల మార్పిడి అంటే కైలాసం ఆడినట్టే ఉండేది. ఒక నిచ్చెన ఎక్కామని సంతోషపడే లోపే పాము మింగేసేది. నానాకష్టాలు పడి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ పూర్తయిందని సంతోషపడేలోపే, మ్యుటే�
రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన రైతు వేదికలు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులను ఎప్పటికప్పుడు సాగుకు సన్నద్ధం చేసేందుక�
సమైక్య రాష్ట్రంలో నడి వర్షాకాలంలో కూడా నెర్రెలుబారి కనిపించిన సిద్దిపేట జిల్లా మద్దూరు ప్రాంతంలోని చెరువులు.. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా, కాళేశ్వరం జలాలతో కళకళలాడుతున్నాయి.
దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు నిజమైన రాజకీయ వారసుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. అలాంటి గొప్ప లక్షణాలు, సమర్థత కేవలం కేసీఆర్కు మాత్రమే ఉన్నాయని తెలిప�
ధరణి. రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక పోర్టల్ ఇది. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన అతిగొప్ప మార్పు. ధరణి రాకముందు వరకు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యూటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరిక�
ఏ జీవి ప్రాణమైనా గాల్లో దీపమసొంటిది. ఎప్పుడు ఆరిపోతదో ఎవరికీ తెలువదు. క్షణం మారేలోపు మనిషి ప్రాణానికే ముప్పు ఏర్పడవచ్చు. రోడ్డుపొంటి పోతుంటే ప్రమాదం జరిగి కొనప్రాణంతో కొట్టుమిట్టాడవచ్చు. ఉన్నకాన్నేగుం
అద్భుతమైన కళాకృతులకు రూపమిస్తూ.. కుంచెలోని రంగులతో వాటికి ప్రాణంపోస్తూ.. అందమైన చిత్రాలతో ఆలోచనాత్మక ‘లోగో’లు సృష్టిస్తూ తెలంగాణ యవనికపై ఇప్పుడిప్పుడే వెలుగొందుతున్న చిత్రకారుడు చేర్యాల రవిశంకర్.
తెలంగాణపై ఆంధ్రా ప్రాంతం మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ వివక్ష కారణంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పురుడుపోసుకున్నది. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా కాలంగా ఉన్న ఆకాంక్ష ఉద్యమ రూపం సంతరించుకోవడంతో భార�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నది. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూమి కేటాయించి బీసీ బాంధవుడిగా నిలిచారు ముఖ్యమంత్రి
కేసీఆర్. బీఆర్ఎస్ ప్రభుత్వం�
రాష్ర్టాన్ని పెట్టుబడులకు గేట్వేగా మార్చిన ఘ నత ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్దేనని రాష్ట్ర పోలీసు లు గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ ప్రశంసించారు
ప్రకృతి వైపరీత్యాల నుంచి రైతాంగాన్ని కాపాడుకునేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు పంటల సాగు నిర్ణయం తీసుకున్నారని, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ మహాయజ్ఞంలో భాగస్వాములు కావాలని రాష్ట్ర విద్యుత్
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఆగమైన రైతులకు ‘ధరణి’ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా.. ఎవరిని బతిమిలాడే బాధలేకుండ.. ఏ ఆఫీసు చుట్టూ తిరగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస్తున్నది.