మహారాష్ట్రలో రైతులంతా తెలంగాణ లెక్క స్కీములు కావాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీలో వందలాది మంది నిత్యం చేరుతున్నారని వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు చెప్పారు. రైతులు పోరాటం చేస్తే తెలంగాణ తరహా
రాష్ట్రాభివృద్ధిపై అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశమంతా చూస్తోందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బీర్కూర్ మండలకేంద్రంలో ఆదివారం ఆయన పర్యటించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు.
రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో నడిపిస్తున్న కేసీఆర్ను మూడోసారి కూడా ముఖ్యమంత్రిగా చేయాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. కారేపల్లి మండలంలో ఆదివారం ఆయన విస్తృతంగా పర్యటిం�
చిరువ్యాపారుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. కార్మిక సంక్షేమ మసోత్సవంలో భాగంగా హనుమకొండలోని జీఎంహెచ్ ఎదుట ఉన్న చిరువ్యాపారుల అడ
పత్రికా సంపాదకుడిగా, రచయితగా, పండితుడిగా, పరిశోధకుడిగా, రాజకీయ చైతన్యశీలిగా సురవరం ప్రతాపరెడ్డి సేవలు చిరస్మరణీయమని ఎక్సైజ్, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్, వ్యవసాయ శాఖ మ
అభివృద్ధి, సంక్షేమ పథకాల రూపంలో ప్రతి ఇంట్లో సీఎం కేసీఆర్ ఉన్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నా రు.
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్న
ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ బ్రాహ్మణ భవనాన్ని చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించినట్లు తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షుడు సంకేపల్లి సుధాకర్శర్మ అన్నారు.
విశ్వవిఖ్యాత నటుడు ఎన్టీఆర్ అందరి వాడు..ప్రాంతాలకు అతీతంగా అందరూ ఆయనకు అభిమానులే.. తెలుగుజాతి ఉన్నంతకాలం ఆ పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుంది’ అని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
Minister Sabita Indrareddy |సీఎం కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita Indrareddy) అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) వచ్చే నెల 4న నిర్మల్ (Nirmal) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate), బీఆర్ఎస్ కార్యాలయాన్ని (BRS party office) ప్రారంభించనున్నారు.
విశ్వ విఖ్యాత నటుడిగా, పరిపాలనాదక్షుడిగా ఎన్టీఆర్ (NTR) తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని �
ధరణి సేవలు సామాన్యులకు ఎంతో సులభమయ్యాయి. జిల్లాలోని వ్యవసాయ భూముల పూర్తి వివరాలు ధరణి పోర్టల్లో నిక్షిప్తమై ఉన్నాయి. భూముల రిజిస్ట్రేషన్ల సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగవు. తక్కువ సమయంలో రిజిస్ట్రేషన్
అకాల వర్షాలు, వడగండ్ల నుంచి పంటలను కాపాడుకోవడానికి ముందస్తు సాగు విధానం మేలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. దేశ�