CM KCR | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరగాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ఇటీవల సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే.
CM KCR | హుస్సేన్ సాగర్ తీరంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం అమరజ్యోతిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరిశీలించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంల
Minister Niranjan Reddy | నాగర్కర్నూల్ జిల్లాలో జూన్ 6న జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ విస్తృత కార్యకర్తల సమావేశం జరిగ�
ఎయిర్పోర్టు మెట్రో కారిడార్లో అత్యంత కీలకమైన మెట్రో డిపో ఏర్పాటుపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఐటీ కారిడార్లోని రాయదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం ప్యాసింజర్ టర్�
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బంది పడిన రైతులకు ధరణి పోర్టల్ కొండంత ధైర్యాన్నిస్తున్నది. దళారుల ప్రమేయం లేకుండా, ఎవరినీ బతిమిలాడే బాధ లేకుండా, ఏ ఆఫీసు చుట్టూ తిరుగాల్సిన పని లేకుండా సేవలన్నీ ఒకే చోట అందిస�
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి తండా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి వాటి అభివృద్ధి కోసం నిధు లు కేటాయిస్తున్నారు. దీంతో ప్రతి తండాకు బీటీ రోడ్డు సౌకర్యం కల్పిస్తున్నారు. అందులో �
Dharani Portal |రాష్ట్రంలో ఒకప్పుడు భూ రికార్డులన్నీ గందరగోళంగా ఉండేవి. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఒక డాటా, రెవెన్యూ అధికారుల దగ్గరున్న పహాణీలు, 1బీ రికార్డుల్లో మరో డాటా ఉండేది.
సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్రం చిరునామాగా నిలిచిందని తెలంగాణ గౌడ్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధ
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో శ్వేత పత్రం ప్రకటించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ప్రభుత్వ విప్ గొంగిడి సునీత సవాల్ విసిరారు. రాష్ట్ర అభివృద్ధిపై చర్చకు తాము సిద్ధమని, తెలంగాణ అభివృద్ధిలో �
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
భూ సమస్యల శాశ్వత పరిష్కారం, సత్వర రిజిస్ట్రేషన్ సేవల కోసం రాష్ట్ర సర్కారు తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రైతాంగానికి కొండంత ధైర్యాన్నిస్తున్నది. దశాబ్దాల పాటు చెప్పులరిగేలా తిరిగినా కానీ సమస్యలను క్షణాల్�
ధరణి పోర్టల్ అన్నదాతలకు వరం.. ఆన్లైన్ కావడంతో ఎలాంటి అవకతవకలు లేకుండా పక్కాగా భూ రికార్డుల నిర్వహణ జరుగుతున్నది.. రికార్డుల్లో పేరు తప్పుగా రావడం.. ఒకరి భూమి మరొకరి పేరు మీద నమోదు కావడం..
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించి విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. వేడుకల ఏర్పాట్లపై హైదరాబాద్ నుంచి సోమవారం కలెక్టర్లు, ఎ�