బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మాతృమూర్తి పద్మమ్మ దశదినకర్మ ఆదివారం ఇబ్రహీంపట్నం మండలంలోని ఎలిమినేడు గ్రామంలో జరిగింది. సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా మన ఊరు-మన బడి, మన బస్తీ-మన బడి కార్యక్రమంలో భాగంగా కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించింది. దీనికి తోడు విద్యార్థులు టిప్"ట్యాబ్'గా చదువుక�
మీ కోసం మేమున్నాం.. ఎల్లవేళలా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ భరోసానిచ్చారు. ప్రజలకు సైతం ఆపద వస్తే కుటుంబ సభ్యులు పట్టించుకుంటారో.. లేదో కానీ తాము అండగా ఉ�
బొమ్మలరామారం మండలంలోని మునీరాబాద్ గ్రామంలో 16 దళిత కుటుంబాలకు ప్రభుత్వం దళితబంధు పథకం మంజూరు చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.10లక్షల చొప్పున రూ.1.60కోట్లు అందజేసింది.
గూడు లేని పేదలకు ఇల్లు కేటాయించాలన్న సదుద్దేశంతో జనంలోకి జననేత అడుగులు వేశాడు.
ఎండలోనూ ఇంటింటికీ తిరుగుతూ.. డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం అర్హుల ఎంపికకు సర్వే
చేపట్టారు. ఎమ్మెల్యేనే స్వయంగా ఇండ్లకు వస్తుండ�
పేదల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని 44వ డివిజన్ జోగయ్యపల్లి, సింగార�
ధరణి వచ్చింది.. తరతరాలుగా ఉన్న భూ సమస్యలకు పరిష్కారం దొరికింది.. చిక్కుముడులకు చెక్ పడింది. ఆఫీసుల చుట్టూ తిరుగుడు తప్పింది. అక్రమ పట్టాలు బంద్ అయ్యాయి. ఊళ్లల్లో, కుటుంబాల్లో గొడవలు తగ్గాయి. భూములు రికార�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చీకట్లు అలుముకుంటాయని, పాలన సాధ్యం కాదని ఎద్దేవా చేసిన వారి నోర్లు మూసుకునేలా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు.
గిరిజనుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. కేసీఆర్ పాలనతోనే గిరిజనుల బతుకుల్లో వెలుగులు నిండాయని చెప్పారు.
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర్రావు ఆదివారం పరామర్శించారు. ఇటీవల కిషన్రెడ్డి మాతృమూర్తి మంచిరెడ్డి పద్మమ్మ మృత�
బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. సురవరం జయంతి సందర్భంగా ఆయన సేవలను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. సురవరం జయంతి �
భూపాలపల్లి ఏరియాలో కంపెనీ క్వార్టర్లు లేక కార్మికులు పడిన ఇబ్బందులను చూసిన స్థాని క ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి భూపాలపల్లి ఏరియాలో వె య్యి క్వార్టర్లను కొత్తగా న�