బీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమ తడాఖా చూపించాలని, ఆరు నెలలపాటు ప్రత్యేక కార్యాచరణ మేరకు అడుగులు వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న దమ్ము, ధైర్యమున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ధర్పల్లి మండల కేంద్రంలోని మున్�
దశాబ్దాలుగా భూ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ధరణి పోర్టల్ వరంలా మారింది. భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్, పౌతి,నాలా, భూ పంపకం సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా
తరతరాల భూ సమస్యలకు ధరణి చెక్ పెట్టింది. ఈ పోర్టల్ రైతులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ తెచ్చిన ధరణితో అక్రమ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దశాబ్దాల పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ �
Marri Chettu tanda | మర్రిచెట్టు తండాకు ఇప్పుడు సర్కారు పథకాలే చెట్టంత అండ. బిడ్డ పెండ్లి చేయలేనేమో అన్న శాంతమ్మ అశాంతిని ‘కల్యాణ లక్ష్మి’ పథకం దూరం చేసింది. ఆ పైసలతో పది మేకలు కోసి.. తండాకంతా దావత్ కూడా ఇచ్చింది. తొం�
BRS | తెలంగాణ మాడల్ మహారాష్ట్రలో ఊరూరా మార్మోగుతున్నది. ఆ రాష్ట్రంలో స్థానిక కళాకారులు ఇల్లిల్లూ తిరిగి తెలంగాణ మాడల్పై మరాఠీ భాషలో విస్తృత ప్రచారం చేస్తున్నారు.
రెవెన్యూ వ్యవస్థలోనే ఓ విప్లవాత్మక మార్పు తీసుకొచ్చింది ధరణి పోర్టల్. ధరణి రాకముందు రైతులు రిజిస్ట్రేషన్ కోసం అరిగోస పడ్డారు. మ్యుటేషన్ కోసం ముప్పు తిప్పలు పడ్డారు. చివరికి పహాణి కావాలన్నా.. పడిగాపుల
సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో ఎమ్మెల్యే హరిప్రియ�
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్, రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నది. తహసీల్దార్ కార్యాలయాలనికి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పట్టాలు చేతికందుతుండడంతో అన్నదాత ధర(ణి)హాసంతో ఆనందంగా ఇంటి�
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో తెలంగాణ ముందంజలో ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడ�
రైతుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సత్ఫలితాలిస్తున్నది. దశాబ్దాలుగా భూ సమస్యలతో అష్టకష్టాలు పడ్డ వారికి కొండంత ధైర్యాన్నిస్తున్నది.
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార (న్యూట్రిషన్)కిట్ అందిస్తున్నది.
బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ముందుగా తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ పథకాలు అమలు చేసిన తర్వాతే ఇక్కడ ఓట్లు అడగాలని సవాల్ విసిరారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. జూబ్లీహిల్స్ డివిజన్ బ�