వ్యవసాయం పచ్చగ కళకళలాడుతుందన్నా.. రైతన్న చల్లగ ఉంటుండన్నా.. పల్లెల్లో భూ వివాదాలు నామమాత్రంగా మారాయన్నా.. అందుకు కారణం ధరణి అని చెప్పడంలో సందేహం లేదేమో. భూ సంబంధిత, ఆ భూమికి సంబంధించిన యాజమాన్య హక్కులు, ఇతర
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 1969 తొలి ఉద్యమంతోపాటు మ లిదశ ఉద్యమంలోనూ వందలాది మంది ప్రాణాలర్పించారు. తెలంగాణ ఉద్యమానికి అనునిత్యం ప్రేరణగా నిలిచిన అమరవీరుల స్మృతి యావత్ ప్రపంచానికి స్ఫూర్తిగా నిల�
గత పాలకుల హయాంలో భూ రికార్డులన్నీ అస్తవ్యస్తంగా ఉండేవి. భూ రికార్డులు వీఆర్వోల చేతుల్లో ఉండడంతో పలుకుబడి ఉన్నవారు సులభంగా మార్పులు చేర్పులు చేసుకునేవారు. రైతుకు తెలియకుండానే భూముల హక్కులు మరొకరికి వెళ
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది.. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ, అభివృద్ధి పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తుండడంతో యావత్తు దేశమంతా మన వైపు చూస్తున్నది..’ అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడల �
దశాబ్దాల భూ సమస్యలు ధరణి పోర్టల్తో పరిష్కారం అవుతున్నాయి. ఎన్నో ఎండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలు దరఖాస్తులు చేసుకుంటే చాలు అధికారులు పరిష్కరిస్తున్నారు. ప్రజల భూముల భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవ
రాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుక
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమైంది. దశాబ్దాలుగా అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా కాని సమస్యలకు పరిష్కారం చూపింది. గ్రామాల్లో ఏళ్ల తరబడిగా నడిచిన పంచాయితీలను తెంచింది. భూమి విషయంలో కుటుం
మహాత్మాగాంధీ చెప్పినట్లు పల్లెలు స్వయంసమృద్ధి సాధించినప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యమవుతుంది. ఆయన మాటల్ని నినాదప్రాయంగా చెప్పి వదిలేసిన వారు అనేకమంది ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ అలా కాకుండా సరైన ప్రణాళ�
అంబర్పేట నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట తదితర డివిజన్లలో ఉన్న బస్తీలు, కాలనీల�
స్వరాష్ట్రంలోనే మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని, ఆర్థిక అభ్యున్నతికి భరోసా కల్పిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష.. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత పదేళ్లలో రాష్ట్రంలో జరిగిన ప్రగతిని, అభివృద్ధి, సంక్షేమాన్ని దశాబ్ధి ఉత్సవాల ద్వారా కళ్లకు కట్టేలా ప్రజలకు చూపుతూ సంబురంగా వేడుకలు నిర్వహించా�
బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలో ప్రగతి పనులు వేగంగా సాగుతున్నాయి. నగరాలకు దీటుగా పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఇందులో భాగంగానే నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.160.33 కోట్లతో అభివృద్ధి పనుల