CM KCR | తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని.. అమరుల త్యాగాలు గుర్తు చేసుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ ఘనకీర్తిని చాటిచెప్పేలా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు, పండుగ వాతావరణంలో జరుపుకోవాలని ముఖ�
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం హరితహరం. దాంట్లో భాగమే రాశివనం. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచేలా అధికారులు అవగాహన కల్పించి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. రాశివనంలో మానవుల రాశ�
ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం ప్రజలు పడ్డ కష్టాలు అన్నీఇన్నీ కావు. ఏడాది పొడవునా గుక్కెడు నీటి కోసం ప్రజలు పరితపించేవారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం బొంరాస్పేట మండలం దేవులానాయక్తండాల�
గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకున్న పాపానపోలేదు. అన్నదాతల ఆకలి కేకలు, ఆర్తనాదాలు విన్న దాఖలాలు లేవు.. ఎరువులు, విత్తనాలు మొదలుకొని పంట పెట్టుబడులు, సాగునీటి కోసం కర్షకులు అరిగోస పడ్డారు. కాలం కలిసొచ్చి ప
నేను శామీర్పేట మండలం కేశవరం గ్రామానికి ఇల్లరికం వచ్చాను. మా అత్తా మామ గతంలోనే చనిపోగా, భార్య, బిడ్డతోని కలిసి ఉండేవాళ్లం. జూన్ 27, 2019లో నా భార్య రాజ్యలక్ష్మి క్యాన్సర్తో చనిపోయింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు బీజేపీ వ్యూహాలు ఎందుకూ పనికిరావని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో బీజేపీ అమలు చేస్తున్న వ్యూహాలు కేసీఆర్ సీఎంగా ఉన్న తెలంగా
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం సచివాయంలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నారు. సచివాలయం ఆరవ అంతస్థులో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలిస్ కమిషనర్లు �
క్షేత్రస్థాయిలో పాలనను ప్రజల ముంగిటకు చేర్చేందుకు.. అవినీతి అక్రమాలకు తావివ్వకుండా.. స్వచ్ఛమైన పరిపాలన అందిస్తూ.. రెవెన్యూ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పూనుకున్న తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టంల�
రాష్ట్రంలోని పేదలందరికీ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం అందించడమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. మణుగూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సుమారు రూ.50 లక్షలతో ఏర్పా�
రాష్ట్రంలో బీఆర్ఎస్కు 100కుపైగా సీట్లు రావడం ఖాయమని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్తో కేసీఆర్ మూడోసారీ సీఎం కావడం తథ్యమని అన్నారు. ఇల్లెందు నియోజకవర్గ అభివ�
ఉద్యోగాల క్రమబద్ధీకరణపై జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుపై సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం గంగాధర పంచాయతీ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ కటౌట్కు పాలాభిషేకం చేశారు.
ఆడబిడ్డలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటున్నదని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని వల్లంపట్ల, కిష్టారావు పల్లి గ్రామాల్లో బుధవారం కల్యాణలక్ష్మి చెక్కుల ను ఎ�
సమగ్రాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం కేరాఫ్ అడ్రస్గా నిలిచిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళానికి మంత�