సాహిత్యంలో అత్యంత క్లిష్టమైన ప్రక్రియ బాల సాహిత్యాన్ని సృశించడమేనని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. బాలల సాహిత్యం మెరుగైన సమాజాన్ని నెలకొల్పుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సారస్వత పరిషత్త
నూతనంగా ఏర్పాటైన మున్సిపల్ అభివృద్ధికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి సూచించారు. బుధవారం ఉదయం 8 గంటలకు ఖానాపూర్ పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ముందుగా వ్యవసాయ మార్క
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మూడు రోజుల పాటు పండుగ వాతావరణంలో జరిగిన పోటీల్లో ప్లేయర్లు హోరాహోరీగా తలపడ్డారు. మొత్తం 11 క
రాష్ట్రంలోని న్యాయవాదుల ఆరోగ్యబీమా కార్డులను 2023-24 సంవత్సరానికి పునరుద్ధరించనున్నట్టు న్యాయవాదుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి మన్నాన్ ఫారూఖీ ఓ ప్రకటనలో తెలిపారు.
రెండేండ్ల కిత్రం నా భర్త చనిపోయిండు. దీంతో మాకు ఉన్న ఎకరా పొలంతో ఎలా బతకాలో తెల్వక, అప్పులు తీర్చే మార్గం లేక.. కూతురు పెండ్లి ఎట్ల చేయాలో తెలియని ఒకానొక సమయంలో చావే శరణ్యం అనుకున్నాం. ఆ తరుణంలో ఆపదలో బంధువ�
రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు రాష్ట్రంలో సాగును పండుగలా మార్చాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రైతులకు వినూత్న పథకాలు అమలవుతున్నాయి.
వానకాలం పంటల సాగుకు రైతాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్న తరుణంలో వచ్చే సీజన్పై దృష్టి సారించింది. వానాకాలంలోనూ వరి సాగుకే అత్యధిక ప్రాధాన్యం ఉంటుందని వ్యవ
హైదరాబాద్ శివారులలోని రంగారెడ్డిజిల్లాలో పారిశ్రామిక ప్రగతి శరవేగంగా పరుగులు పెడుతుంది.. పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటవుతుండటంతో ఉపాధి అవకాశాలు కూడా పెద్ద ఎత్తున రానున్నాయి. పరిశ్రమల్లో స్థానికులకు
ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ వల్లే తమ కుటుంబం బాగుపడిందని కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావలి కొమురమ్మ పేర్కొంది. జడ్చర్ల మండలం కిష్టంపల్లి గ్రామానికి చెందిన కావళి పెంటయ్యకు భార్య కొమురమ్మ, కుమార్తె శివ
రెండో విడుత గొర్రెల పంపిణీ కోసం ఎదురుచూస్తున్న గొర్రెల పెంపకందారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. జూన్ 5న జీవాల పంపిణీని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్�
ఆకలితో ఉన్నప్పుడు ఒక్క ముద్ద అన్నం పెట్టిన వారిని మన జీవితంలో మర్చిపోలేము. అలాంటిది మా ఆయన అనారోగ్యంతో ఉన్నప్పుడు తిప్పని ఆసుపత్రులు లేవు. అప్పుడు దినదిన గండంలా గడిచేది మా కుటుంబానికి. ఆ పరిస్థితుల్లో మ�
అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పెంట్లవెల్లి స్వరాష్ట్రంలో మండలంగా ఏర్పాటైన తరువాత అన్ని రంగాల్లో అభివృద్ధి పరుగులు పెడుతోంది. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో ఎమ్మెల్యే బీరం �
కేంద్రం, రాష్ట్రంలో సుదీర్ఘకాలం పరిపాలన సాగించిన కాంగ్రెస్, బీజేపీలు ప్రజలకు చేసిన పాపాలను పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కడుగుతున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపా
సీఎం కేసీఆర్ పాలనలో హెల్త్సిటీగా రూపుదిద్దుకుంటున్నదని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జిల్లాకు పలు కొత్త అసిస్టెంట్ పోస్టులు నేపథ్యంలో బుధవారం క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చ