ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
Minister Errabelli | తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న పథకాలు తమ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Narayana | రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా పులిమామిడి నారాయణను సీఎం కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం ఆయన బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నార�
Brahmin Bhavan | దేశంలో ఏ రాష్ట్రంలోని లేని విధంగా తెలంగాణలో బ్రాహ్మణులకు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ అన్నారు.
Minister Errabelli | మాట తప్పని, మడమతిప్పని మనుసున్న మహారాజు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్(CM KCR), ఐటీ మంత్రి కేటీఆర్ (IT Minister KTR) కృషితో ఏర్పాటు చేసిన నూతన పారిశ్రామిక విధానం వల్ల పారిశ్రామిక వేత్తలకు సులభంగా అనుమతులు లభిస్తున్నాయని
రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష
Minister Talasani | తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పాటు పడుతుందని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
Harish Rao | సిద్దిపేట : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట �
Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచ�
జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇప్పటి వరకు ప్రొహిబేషనరీ తరహాలో విధులు నిర్వహిస్తున్న వారిని క్రమబద్ధీకరణ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో జూనియర్ పంచాయితీ కా�
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ శాఖను పునర్ వ్యవస్థీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 18,19ని మంగళవారం విడుదల చేసింది. ఈ జీఓ ఆధారంగా రాష్ర్టాన్ని నాలుగు టెరిటోరియల్స్గా విభజించిన ప్రభుత్వం రెండు జిల్లాలక
తొమ్మిదేళ్లుగా రాష్ర్టాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పాలిస్తున్నదని, కేంద్రంలో బీజేపీ సర్కారు కూడా ఉన్నదని, కమలనాథులు అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్�
ప్రభుత ఉద్యోగుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉట్నూర్ ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ అన్నారు. తమ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని ప్రకటన చేయడంతో మంగళవారం ఉట్నూర్లోని ఎంపీడీవో కార్యాల
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ దివా ళా తీసిందని, ఎన్ని జోడో యాత్రలు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆ పార్టీకి ఎప్పుడో బొందపెట్టారని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలిపారు.