తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెస్తాయని ఎమ్మెల్సీ ఎగ్గెమల్లేశం అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాప�
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా నేతలు కోరారు.
మహబూబ్నగర్ మున్సిపాలిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి ప్రభుత్వం రూ.276కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.
జూన్ 2 నుంచి మూడువారాలపాటు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు అట్టహాసంగా సాగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జూన్ 2 నుంచి 22వ తేదీవరకు రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది.
నూతన సచివాల యం ప్రారంభమయ్యాక మొదటి సంతకం సీఎం కప్ కు సంబంధించిన పైల్ మీదనే చేశానని క్రీడాశాఖ మం త్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని స్టేడి యం గ్రౌండ్లో జరిగిన సీఎం కప్ జిల్లాస్థా�
సీఎం కప్ పోటీల్లో జగిత్యాల జిల్లా క్రీడాకారులు సత్తాచాటాలని, జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలుపాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆకాంక్షించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని స్వామి వివేకానంద మిన�
రాష్ట్ర పరిపాలనా సౌధం సచివాలయానికి ఎదురుగా నిర్మించిన తెలంగాణ అమరవీరు స్మారక చిహ్నాన్ని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 22న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు.
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్ను కలిశారు. మంత్రి అజయ్తో కలిసి వెళ్లిన ఆయన.. తొలుత ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు.
మేడ్చల్ జిల్లాలోని డబిల్పూర్ గ్రామానికి ఉత్తమ బయోడైవర్సిటీ అవార్డు రావడంతో మంత్రి మల్లారెడ్డితో కలిసి సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను మంగళవారం మర్యాదపూర్వకంగాకలిసిన సర్పంచ్ గీతా భాగ్యరెడ్డి,
CM KCR | ఖమ్మం, సత్తుపల్లిలలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేసినందుకు సీఎం కే చంద్రశేఖరరావుకు రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కృతజ్ఞతలు తెలిపారు