ఆదివాసీలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం వచ్చే నెల ప్రారంభం కానున్నది. జూన్ 24వ తేదీ నుంచి 30 వరకు అర్హులకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీని తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా అన్ని జిల్లాలకు విస్తరింపజేస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భిణుల్లో పోషకాహార లోపాన్ని నివారించే
Telangana 10th Anniversary Celebrations | తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. అందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను విడుదల చేసింది. సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ఉన్నతస
గ్రామ పంచాయతీల బిల్లుల చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,190 కోట్ల నిధులను విడుదల చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు సోమ, మంగళవారాల్లో ప్రభుత్వ ప్రధాన కార్�
UPSC Civil Services Results | దేశంలోనే అత్యున్నతస్థాయి ఉద్యోగాలైన సివిల్ సర్వీసెస్లో తెలంగాణ జయకేతనం ఎగురవేసింది. సివిల్స్ 2022 ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. దేశంలోనే మూడో ర్యాంకుతో నారాయణపేట ఎస్పీ నూకల వ
గత ఏడాదితో పోల్చితే ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా, సజావుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. నిరుడు ఇదే సమయంతో పోల్చితే 10 లక్షల టన్నుల ధాన్యం అధికంగా కొనుగోలు చేసినట్టు చెప్పా�
పరిపాలనను ప్రజలకు దగ్గరికి చేయడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. గ్రామాల అభివృద్ధి లో కీలకమైన పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని పునర్వ్యస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్�
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సూచించారు.
రాష్ట్రంలోని గొల్ల కురుమలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. జూన్ 5 నుంచి రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టనున్నది. ఈ మేరకు మంగళవారం గొర్రెల పంపిణీకి తీసుకోవాల్సిన చర్యలపై పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీ
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. కొత్త పోస్టులను సృష్టించింది. రోడ్లకు పరిపాలనాపరమైన అనుమతి ఇచ్చే అధికారాన్ని అధికారులకు కట్టబెట్టింది. క్షేత్రస్థాయిల
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరికల జోరు కొనసాగుతూనే ఉన్నది. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వివిధ వర్గాల ప్రజలు పార్టీలో చేరుతున్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలవుతున్న పథకాలను �
కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం 111 జీవోకు తూట్లు పొడిచిందని, ఆ జీవో పరిధిలో అడుగడుగునా భూకబ్జాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. 111 జీవో �
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమవుతున్నది. గోదావరి జలాలు మానేటికి ఎదురెక్కనున్న శుభసమయం ఆసన్నమైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లింక్-3లో భాగంగా చేపట్టిన 9వ ప్యాకేజీ పనులు సంపూర్ణమయ్యాయ�