వ్యవసాయం దండగ అన్నవాళ్ల నోళ్లను మూయిస్తూ సీఎం కేసీఆర్ సాగు రంగాన్ని పండుగలా మార్చారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఎక్కడా లేని విధంగా వ్యవసాయ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. రైతు బంధు, రైతు బీమ�
నీరు పల్లమెరుగు నానుడిని తోసిరాజని పల్లం నుంచి మిట్టకు అంచెలంచెల జలారోహణ అద్భుత దృశ్యం. ప్రపంచంలోని అతిపెద్ద ఎత్తిపోతల పథకం. భూతల్లి దాహార్తి తీర్చిన అపర భగీరథం. కాళేశ్వరం తెలంగాణకు ఓ వరప్రదాయిని. సుజలవ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
రాష్ట్రంలోని బోధన దవాఖానల్లో సేవలు అందించేందుకు 34 స్పెషాలిటీ విభాగాల్లో ఒకేసారి 1,061 మందికి పోస్టింగ్లు ఇచ్చామని ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు తెలిపారు.
నల్లగొండ మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులు పగలూరాత్రి తేడా లేకుండా శరవేగంగా సాగుతున్నాయి. పట్టణ శివారు ప్రాంతంలోని ఎస్ఎల్బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో 116 కోట్ల రుపాయలతో కాలేజీ భవన సముదాయ నిర్మాణం జరుగుత
జైన సమాజానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వరాల జల్లు కురిపించారు. జైన మతస్థుల కోరిక మేరకు జైన భవన్ నిర్మాణానికి ఉప్పల్ భగాయత్లో 2 ఎకరాల స్థలం, హైదరాబాద్ మాసబ్ట్యాంకు ప్రాంతంలో దశాబ్దాలుగా ప్రజల�
రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్, బీజేపీలు ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నాయని అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అన్నా�
జర్నలిస్టుల్లో ఎక్కు వ మంది అద్దె ఇంట్లో ఉంటున్నారని, వాళ్లంతా ప్రభుత్వం కేటాయించిన ఇండ్ల స్థలంలో ఇళ్లు కట్టుకుంటే చూడాలని ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఇల్లెందు చరిత్రను, ముఖచిత్రాన్ని మార్చిన ఘనత బీఆర్ఎస్దేనని ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే ఇందుకు నిదర్శనమని అన్నారు.
క్రీడాకారుల్లోని ప్రతిభని వెలికి తీసేందుకే ‘సీఎం కప్' పోటీలు నిర్వహిస్తున్నామని మంత్రి అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కప్ పోటీల్లో భాగంగా ఖమ్మం పటేల్ స్టేడియంలో జిల్లా స్థాయి ఆటల పోటీలను సోమవారం ఆ
కరువు కాటకాలతో అల్లాడిన తెలంగాణ దశను మార్చిన వ్యక్తి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అని, ఇందుకోసం ఆయన చేసిన పోరాటం అసామాన్యమైనదని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తన ఆలోచనలు, కలలకు వాస్�
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్) సర్వీసును క్రమబద్ధీకరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ స
కొన్ని దశాబ్దాలుగా తీరని సమస్యగా ఉన్న 111 జీవోను ఎత్తివేసినందుకు ఆ జీవో పరిధిలోకి వచ్చే ప్రాంతాల ప్రజాప్రతినిధులు సోమవారం సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.