‘అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్ ప్రజల ఆదరణ చూరగొన్న మహానేత.. దీనిని ఓర్వలేని మతతత్వ బీజేపీ, విజన్ లేని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.. వీరిని తెలంగాణ సమాజం ఆదరించదు.
తెలంగాణ సర్కారుతో సఖ్యతగా ఉన్నప్పుడే ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ అన్నారు. ఇదే తరహాలో ఇప్పటివరకు అనేక డిమాండ్లను సాధించుకున్నామని చెప్పా�
సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమది.. సీఎం కేసీఆర్ విజయ ప్రస్థానంలో ఎన్నో విధాలుగా బంధం ముడిపడి ఉన్న పట్టణమది.. అలాంటి ఊరు ఎలా ఉండాలే..? జిల్ జిల్ జిగేల్మనాలే! �
తెలుగు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలకు చిరునామాగా నిలిచిన సీనియర్ నటుడు శరత్బాబు (71) సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో కన్నుమూశారు. గత నెల 20న తీవ్ర అనారోగ్యంతో ఆయన ఆసుపత్రిలో చేరారు.
అబ్కీ బార్ కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకొచ్చిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీకి మహారాష్ట్ర జై కొడుతున్నది. ఇప్పటికే మూడు సభల విజయవంతంతో జోష్లో ఉన్న బీఆర్ఎస్.. ఈ నెల 22 నుంచి వచ్చే నెల 22 వరకు �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం, అస్థిత్వాన్ని ప్రతిబింబించేలా లోగోను రూపొందించింది. సోమవ�
మహారాష్ట్రలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. వచ్చే నెల 22 వరకు నెలపాటు 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 45 వేల గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లోని 5 వేల వార్డుల్లో పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీ
హైదరాబాద్ చుట్టుపకల ప్రాంతాల అభివృద్ధికి గుదిబండగా మారిన జీవో 111ను పూర్తిగా ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు 84 గ్రామాల ప్రజాప్రతినిధులు ధన్యవాదాలు తెలియజేశారు.
ఖమ్మం జిల్లా రాజకీయ చరిత్రలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక బచ్చా అని రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 91 మంది కల్యాణలక్ష్మి, షాదీముబారక్ �
హజ్యాత్రికులకు తెలంగాణ సర్కారు అన్నివిధాలుగా అండగా ఉంటున్నదని, యాత్రలో ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏటా ఏర్పాట్లు చేస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ ‘మరుగుజ్జులు కాదు, సిసలైన ప్రజా నాయకులు’ శీర్షికతో ఓ పత్రికలోని పేజీ నిండా అసత్యాల వ్యాసం రాశారు. తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్రను తక్కువచేసి �
సచివాలయంలో పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్తో రేషన్ డీలర్ల జేఏసీ సోమవారం జరిపిన చర్యలు సఫలమయ్యాయి. దాంతో జూన్ 5 నుంచి తాము చేపట్టబోయే సమ్మెను విరమించుకుంటున్నట్టు రేషన్ డీలర్ల జేఏసీ ప్రకటించింది.
ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో తనకు తానే పోటీ. ప్రైవేటురంగంలో కొలువుల సృష్టి పరంగానూ తనకు తానే పోటీ. స్వయం ఉపాధికి ఊతం ఇవ్వడంలోనూ తనకు తానే పోటీ. కులవృత్తులను పటిష్టం చేయడంలోనూ తనకు తానే పోటీ.
నీటి వృథాకు చెక్ పెట్టేందుకు సర్కార్ పూనుకున్నది. వాగులపై చెక్డ్యాంలతో భూగర్భజలాల పెంపునకు కృషి చేస్తున్నది. దేవరకద్ర నియోజకవర్గంలో ఇప్పటివరకు ఏకంగా 21 చెక్డ్యాంలు నిర్మించారు.
పేద కుటుంబాల్లోని ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకే ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టిందని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు.