కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు.తాజా�
రైతాంగం ఆలోచన మారుతున్నది. ఎప్పుడూ ఒకే పంట వేస్తే లాభం లేదని ఇతర పంటల వైపు దృష్టి పెడుతున్నది. అనాదిగా వస్తున్న సంప్రదాయ పంటలకు స్వస్తి పలుకుతూ తక్కువ పెట్టుబడి, అధిక లాభాలు ఉన్న ఉద్యాన సాగుకు శ్రీకారం చు
సీఎం కేసీఆర్ పాలనలో పార్టీలకతీతంగా ప్రతిగడపకు సంక్షేమ ఫలాలు అందించడంతో పాటు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా ముందుకు సాగుతున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మండలంలోని ఏదుట
జాతీయ స్థాయిలో బీసీలకు ప్రయోజనాలు కల్పించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, హామీల అమలుకు బీసీలు మరో జాతీయ సమరానికి సిద్ధం కావాలని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రా�
ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్సీపీ, టీడీపీలకు బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలను నమ్మించి వంచించడంలో టీడీపీ, వైసీపీ ఒకదాన్న
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తున్నదని, మూడో సారి విజయం సాధించి కేసీఆరే సీఎం అవుతారని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో నిర్వహించిన ఆత�
బస్తీ మొదలు జిల్లా స్థాయిదాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను నేటి నుంచి నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జ�
గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని గవ్వలపల్లిలో రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్డు
శతాబ్ద కాలంలో జరగని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక దశాబ్ద కాలంలో జరగడం తెలంగాణ రాష్ట్రం సాధించిన ఘనవిజయం. సమాజంలో సగభాగమైన బీసీలకు రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని సంక్షేమ పథకాలలో సమభాగం లభిస్�
పని చేసే ప్రభుత్వానికి అండగా ఉండి పార్టీని భారీ మోజార్టీతో గెలిపించుకోవాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలోనే దుబ్బాకలో అనేక అభివృద్ధి జరుగుతున్నదని, సీఎం కేసీఆర్ చ
వైద్యారోగ్య శాఖలో మరో 1,061 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు నియమితులు కానున్నారు. సోమవారం హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వారికి నియామకపత్రాలన�
తెలుగు సాహిత్యరంగంలో మెతుకు సీమకు జాతీయస్థాయిలో ఖ్యాతి తెచ్చిన కోలాచల మల్లినాథసూరికి తెలంగాణ ప్రభుత్వం సముచిత గౌరవం కల్పించింది. ఆయన పేరుతో సంస్కృత విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ న�