అంగన్వాడీ లబ్ధిదారులకు సర్కారు తీపికబురందించింది. వారి సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా మరో ముందడుగువేసింది. సన్నబియ్యంతో ఆహారం అందించాలని నిర్ణయించింది. సెంటర్లకు సన్నబియ్యం సరఫరా చేయాలని పౌరసరఫరాల శాఖన
విముక్త సంచార, ఆర్థ సంచార జాతుల కులాల ప్రాతినిధ్యం.. ఆధునిక అభివృద్ధిలో ఒక్క శాతం కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణ మోహన్రావు అన్న
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకో�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో నాటి పాలకులు క్రీడలను నిర్లక్ష్యం చేసి మనలో చైతన్యాన్ని దూరం చేశారని, స్వరాష్ట్రంలో కేసీఆర్ సర్కారు క్రీడలకు ప్రాధాన్యమిచ్చి ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటక
తెలంగాణను పచ్చలహారంగా మార్చేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన హరితహారం సత్ఫలితాలిస్తున్నది. ఇప్పటికే ఎనిమిది విడతలు విజయవంతంగా పూర్తవగా, వచ్చే నెలలో తొమ్మిదో విడతను అమలు చేసేందుకు ప
జిల్లా ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జగిత�
కార్యకర్తలే పార్టీకి బలమని, కేసీఆరే దేశానికి శ్రీరామరక్ష అని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ అన్నారు. మండలానికి చెందిన 13 గ్రామాల నాయకులు, కార్యకర్తలకు బుధవారం మొలంగూర్ క్రాస్రోడ్డులోని వ�
ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ను ఫోన్లో కోరారు. బుధవారం ఆయన మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లప
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సంబురం అంబ�
“పోడు భూములకు పట్టాలు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లాకు సీఎం వచ్చి అందించాలని కోరుతున్నాం. ఇందుకోసం సమావేశంలో సభ్యులం కలిసి తీర్మానం చేశాం.” అని ఆదిల
ములుగు జిల్లాలోని మారుమూల గ్రామం అంకన్నగూడెం అభివృద్ధిలో ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. గ్రామంలో మొత్తం 440 మంది జనాభా, 110 కుటుంబాలు ఉన్నాయి. అభివృద్ధిని చూడని ఊరుగా ఆంధ్ర పాలనలో అవస్థలు పడిన ఈ గ్రా�
పురాతన ఆలయాల అభివృద్ధితో పాటు నూతన ఆలయాల నిర్మాణం, ఆలయాల భూముల పరిరక్షణకు తెలంగాణ సర్కారు పటిష్టమైన ప్రణాళికతో ముందుకు సాగుతున్నదని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
సీఎం కేసీఆర్ మానసపుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు దేశానికే గర్వకారణమని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర బుధవారం ఒక ప్రకటనలో కొనియాడారు. అమెరికాలో ప్ర పంచ ఎన్విరాన్మెంటల్, వాటర్ రిసోర్స్ క
సంగారెడ్డి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయాలని హెచ్డీసీ చైర్మన్ చింతా ప్రభాకర్ మంత్రి హరీశ్రావును కోరారు. దీంతో స్పందించి నియమించినందుకు ఆయన హర్ష్యం వ్యక్తం చే�