మానవాళి చరిత్రలో నీటికి ప్రత్యేక స్థానముంది. ప్రపంచ నాగరికతలు విలసిల్లింది జలవనరులు ఉన్న చోటనే.. జీవజలం ప్రాధాన్యతను ఆనాడే గుర్తించిన కాకతీయులు తమ ఇంజినీరింగ్ నైపుణ్యంతో చరిత్రలో ఎక్కడా లేని విధంగా గ�
Prakash Ambedkar | డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని కాపాడాలంటే రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని అంబేద్కర్ మనుమడు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు ప్రకాశ్ అంబేద్కర్ పిలుపు�
గడిచిన తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో 23 వేలకు పైగా కొత్త పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, 2.90 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి అద్భుతంగా కొ
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉన్నదని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉన్నదని విద్యాశాఖ మంత్రి సబిత
రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం మార్గం సుగమం చేసిందని, దీంతో దేశ విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు తరలివస్తున్నారని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 14న నిర్వహించే వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్రావు ఆదేశించారు. తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని ప్రజలకు కండ్లకు కట్టేలా �
టీఎస్ఐపాస్ విధానంతో సీఎం కేసీఆర్ తెలంగాణలో కొత్త పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారని, అదే సమయంలో ఓడీఎఫ్, బీడీఎల్, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్ వంటి భారీ పరిశ్రమలు, సంస్థలను బీజేపీ సర్కారు ప్రైవేటుకు �
వలసపాలకులు వ్యవసాయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ప్రాజెక్టుల విషయం అసలే పట్టించుకోలేదు. క్రమంగా తెలంగాణ నేలలు వర్షపు నీటిని కూడా భూగర్భంలోకి తీసుకోలేని స్థితికి చేరుకున్నాయి.
Palamuru | ‘ఒకనాడు బొంబాయి బస్సులకు ఆలవాలం పాలమూరు జిల్లా. పార్టీలు పోటీలుపడి గంజి కేంద్రాలు పెట్టేవి. పాలుగారిన పాలమూరులో ఈ దురవస్థ ఎప్పుడు పోద్దిరా దేవుడా అని ఏడ్చేవాళ్లం. పాలమూరు జిల్లాలో ఇయ్యాల గంజికేంద్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణగా తీర్చిదిద్దుకునే క్రమంలో నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ లభ్యమవుతున్న నీటి వనరులను ఉపయోగించుకుంటున్నది. ఇటు వ్యవసాయం, అటు పారిశ్రామిక రంగాన్ని పటిష్
పారిశ్రామిక రంగంలో తెలంగాణ నంబర్వన్గా నిలిచిందని, యువతకు ఉద్యోగావకాశాలు పెరిగాయని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మైలార్దేవ్పల్లి డివిజన్ కాటేదాన్ �
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 11న నిర్వహించే సాహిత్య దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ పదేండ్ల ప్రగతి, అస్తిత్వంపై రచయితలతో సమాలోచన, కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ సాహిత�
ఒకప్పటి బీడు భూములు నేడు పచ్చని పంటలతో కళకళలాడుతున్నాయి. సాగునీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుండడంతో ప్రాజెక్టులు మండుటెండల్లోనూ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. సంగారెడ్డి