తెలంగాణలో తాగు, సాగునీరు, విద్యుత్తు సమస్యలు తీరిపోయాయని, తలసరి ఆదాయం పెరిగిందని, రాష్ర్టానికి ఎన్నో అవార్డులు వచ్చాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు. దేశంలో ఐటీ రంగంలో వస్తున్న ప్రతి రెండు ఉద
తెలంగాణ దశాబ్ది ఉత్స వాల్లో భాగంగా ఈనెల 8న నిర్వహించనున్న చెరువుల పండుగను విజయవంతం చేయాలని మండలి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మంగళవారం హు జురాబాద్లోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హా ల్లో అ�
మాట ఇస్తున్నాం.. మార్చి చూపిస్తాం.. ఉమ్మడి పాలమూరు జిల్లాను బంగారు తునకగా తీర్చిదిద్దుతాం.. తెలంగాణ ఏర్పాటుతో కొత్త జిల్లాలు, కలెక్టరేట్లు, ఎస్పీ కార్యాలయాలు వచ్చినయ్.. ఒక్క పాలమూరులోనే ఐదు ప్రభుత్వ మెడి�
తెలంగాణ నేడు అన్ని రంగాల్లో అగ్రభాగాన ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. పాలమూరులో అద్భుతాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. త్వరలోనే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.
పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామిక వాడలోని సోనో�
స్టార్టప్లకు హైదరాబాద్ స్వర్గధామంగా మారింది. ఈ క్రమంలో 2022 -23 సంవత్సరంలో ఐటీ రంగం 31.44 శాతం వృద్ధిని సాధించడం గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. 2016లో 400 స్టార్టప్లతో ఉన్న టీ-హబ్ ప్రస్తుతం 2500లకు విస్తరించింది.
Telangana Decade Celebrations | తెలంగాణ నలుదిశలా జల ప్రగతి ప్రవాహం కొనసాగుతున్నది. నదీ జలాలు బీళ్లకు ఎదురెక్కుతున్నాయి. మండు వేసవిలో చెరువుల మత్తళ్లు.. చివరి ఆయకట్టుకూ సాగునీళ్లు.. వెరసి 9 ఏండ్లలోనే తెలంగాణ మాగాణమైంది.
తెలంగాణ పారిశ్రామిక, ఐటీ రంగాలు దేశానికే దిక్సూచి అని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని శ్రీమన్నారాయణ ఫంక్షన్ హాల్లో జరిగిన పారిశ్రామిక ప్రగతి దినోత్సవ వేడుకల్�
Irrigation | రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న వేళ తెలంగాణ ప్రజల సాగునీటి ఆకాంక్షలు ఎంతమేరకు నెరవేరాయని మదింపు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యమకాలం నాటి మూడు అనుభవాల నేపథ్యంలోంచి ఈ విశ్లేషణ చేయాల�
తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో �
బీఆర్ఎస్ పార్టీ మరో సంకల్పానికి పునాది వేసింది. అదే ‘భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్'. ఒక ప్రాంతీయ పార్టీ రాజకీయ శిక్షణ కోసమే పూర్తిస్థాయి సెంటర్ను నెలకొ�