Telangana | వెనుకబడిన వర్గాల కులవృత్తులు, చేతివృత్తులకు రూ. లక్ష ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మొదలైంది. ఇందుకోసం రూపొందించిన వెబ్సైట్ను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు.
CM KCR | హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ నాగర్కర్నూల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని, ఎస్పీ కార్యాలయాన్ని, బీఆర్ఎస�
Nagarkurnool | సమైక్య పాలనలో వలసలకు చిరునామాగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా స్వరాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా నూతన జిల్లాగా ఆవిర్భవించిన నాగర్కర్న�
BRS Party | మహారాష్ట్రలో త్వరలో జరిగే పంచాయతీ ఎన్నికల నుంచి వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల దాకా అన్నింట్లోనూ బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని మహారాష్ట్ర బీఆర్ఎస్ కిసాన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మ�
CM KCR | తెలంగాణ సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్కర్నూల్కు రానున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా రూ.52కోట్లతో నిర్మించిన ఆధునిక సమీకృత కలెక్టరేట్, శ్వేత సౌధాన్ని తలపించేలా రూ.35 కోట్లతో చేపట్టిన పోల�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పదికి పది ఎమ్మెల్యే స్థానాలను బీఆర్ఎస్సే కైవసం చేసుకుంటుంది. రెండు పార్లమెంట్ స్థానాలనూ గెలుచుకుంటాం. గులాబీ పార్టీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు జిల్లాక�
Bharat Bhawan | కేసీఆర్ ఆలోచనా పరంపరలోంచి పుట్టుకొచ్చిన మరో అద్భుతమే భారత్ భవన్! ఒక జాతి విముక్తి కోసం పోరాడి, విజయుడై, ఒక రాష్ట్ర ఆవిర్భవానికి కారకుడై, ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర అభివృద్ధి సాధకుడైన వ్యక్తి, మానవా
ఉమ్మడి జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పరిఢవిల్లుతున్నది. రోడ్ల విస్తరణ జరగడం, పరిశ్రమలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుండడం, నీటి వనరులు అందుబాటులోకి రావడం, భూగర్భజలాలు ఉండడం వంటి అంశాలన్నీ పరిశ్�
ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ పరిధిలోని ప్రజలకు చిన్న చిన్న వ్యాధులు వస్తే వైద్యుడిని సంప్రదించేందుకు సమీపంలో దవాఖానలు ఉండేవి కాదు. యూపీహెచ్సీలు లేదా జిల్లా దవాఖానలు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లే గత�
రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతిని అందరికీ తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి సూచించారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నల్లగొండ పట్ట�
ప్రజలచేత ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలే పునాదులని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అన్నారు. భావి భారత నిర్మాతలుగా రేపటి యువతను తయారుచేసే ది�
ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితోనే విద్యుత్ రంగంలో పురోభివృద్ధి సాధించామని, దేశంలోనే విద్యుదుత్పత్తిలో రాష్ట్రం టాప్లో ఉందని టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ డి. ప్రభాకర్ రావు అన్నారు.