వ్యవసాయం , పారిశ్రామిక రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చి, రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో సీఎం కేసీఆర్ నిలిపారని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ పట్టణంలోని శ్రీగార్డె�
రాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్ను సరఫరా చేస్తూ సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరెంటు కష్టాలు తప్పవన్న ఆంధ్రా పాలకుల మాటలను పటాపంచలు చేస్తూ 24 గంటల ఉచిత విద్యుత్ అందించి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడ�
కరెంటు విషయంలో తెలంగాణ రాష్ట్రం అనేక విజయాలు సాధించిందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. సీఎం కేసీఆర్ అద్భుతంగా పనిచేస్తున్నారని, తెలంగాణ దేశానికి తలమానికంగా మారి
రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విత్తన విక్రయ కేంద్రాన్ని సోమవారం ప్రారంభించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకు దక్కిన విషయం తెలిసిందే. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 7న జల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకు గోదావ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే చీకట్లు మాయమై వెలుగులు విరజిమ్ముతున్నాయని, సీఎం కేసీఆర్ విద్యుత్ వ్యవస్థలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులకు ఇది నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ
సూపర్ స్పెషాలిటీ సేవలంటే ఇప్పటికీ గాంధీ, ఉస్మానియా, నిమ్స్ దవాఖానలే దిక్కు. దీంతో ఆయా దవాఖానలపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. దీంతో సూపర్ స్పెషాలిటీ సేవలను పెంచాలని, అత్యాధునిక సదుపాయాలు కల్పించా�
సమైక్య పాలనలో అరిగోస పడ్డ విద్యుత్ రంగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని అంచలంచెలుగా పెంచి తెలంగాణ విద్యుత్ రంగాన్ని దేశానికే ఆదర్శమని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే
ఆలోచన ఉంటే పెట్టుబడి లేదు..పెట్టుబడి ఉంటే ఆలోచన లేదు..రెండూ ఉంటే నెలల తరబడి తిరిగినా అనుమతి వచ్చేది కాదు..ఇది 2014కు ముందు తెలంగాణలో పారిశ్రామిక రంగ పరిస్థితి. కానీ 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ ఐ�
అంధత్వ రహిత తెలంగాణ సాధన కోసం సీఎం కేసీఆర్ కంటివెలుగు పథకానికి రూపలక్ప న చేశారు. 2018లో నిర్వహించిన కంటి పరీక్షలు ప్రపంచంలోనే అతిపెద్ద సామాజిక కంటి పరీక్షల కార్యక్రమంగా రికార్డు సృష్టించింది.
సీఎం కేసీఆర్ చొరవతోనే తెలంగాణలో కరెంట్ కష్టాలు తీరాయని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం కందుకూరులో జరిగిన విద్యుత్ ప్రగతి సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడ
సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. లాభాల్లో కార్మికులకు �