ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం అంటేనే దండుగ అనే రోజుల నుంచి వ్యవసాయాన్ని పండుగలా మార్చి బీడు భూముల్నీ నేడు బంగారు భూములుగా మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన రైతు సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమయ్య
తెలంగాణ ప్రభు త్వం ఆటంకాలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తుండడంతో పరిశ్రమలకు పునర్జీవం వచ్చిందని, దీంతో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పన సాధ్యమయ్యిందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అ
వ్యవసాయానికి ఉచిత కరెంటు సరఫరా చేయడంతో రైతులు లక్షాధికారులయ్యారని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన విద్యుత్ విజయోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజ�
‘పసుపుబోర్డు తెస్తానని హామీ ఇచ్చిన ధర్మపురి అర్వింద్ ..ఎంపీగా గెలిచాక పసుపుబోర్డు తేకపోతే ఏం చేయగలిగాం.. ఇక ముందుకూడా అటువంటి పరిస్థితే ఉంటుంది..ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాలి..’ అని రాష్ట్ర రోడ్లు-భవనాల
స్వరాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేసీఆర్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు విస్తృతంగా ప్రోత్సాహకాలు అందిస్తున్నది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ టీఎస్ ఐ-పాస్ను అందుబాటులోకి తేవడంతో అను
సీఎం కేసీఆర్ విధానాలకు ఆకర్షితులై, మహారాష్ట్రలో వంజరి కులస్థులు బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతున్నారని అఖిల భారత, తెలంగాణ వంజరి సంఘాల నేతలు పేర్కొన్నారు.
Minister Jagadeesh Reddy : ఒకప్పుడు కరువు, కాటకాలతో కొట్టుమిట్టాడిన సూర్యాపేట నేడు గోదావరి జలాలతో సస్యశ్యామలం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh Reddy) అన్నారు. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఈ నెల 7 న సూర్య�
Minister Srinivas Yadav | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లా దేశానికి విజన్ ఉన్న నాయకుడు కావాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సమగ్రాభివృద్ధి దిశలో పయనిస్తుందన్నారు.
Jagadish Reddy | సూర్యాపేట : విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం యావత్ భారతదేశంలోనే మొదటి స్థానంలోనే నిలిచిందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి వెల్లడించారు. జాతీయ తలసరి వినియోగంతో పోల్చి చ�
MLC Kavitha | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలియజేశారు.
దేశంలోని మరే రాజకీయ పార్టీకి లేని విధంగా అత్యాధునిక సాంకేతిక హంగులతో ఏర్పాటుచేస్తున్న భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM
KTR | తెలంగాణ విద్యుత్ ప్రగతి నిత్య కోతల నుంచి నిరంతర వెలుగుల ప్రస్థానానికి చేరుకుందని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిననాడు ఆవరించి ఉన్న చిమ్మ చీకట్లను చీల్చుకుంటూ, విద్యుత్తు ర�
కేసీఆర్ అనర్గళ ప్రసంగం.. ప్రతిగా జనం కేరింతలు, జయధ్వానాలు.. ఆదివారం నిర్మల్ బహిరంగసభలో ముఖ్యమంత్రి ప్రతి మాటకు ప్రజలు ఉత్సాహంతో ప్రతిస్పందించారు. ఈలలు వేశారు. చప్పట్లు కొట్టారు. జననేతను తమ ఫోన్లతో ఫొటో �
మనందరి సమష్టి కృషి వల్లే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి, అద్భుత విజయాలను సొంతం చేసుకున్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తెలిపారు.