ప్రకృతి వైపరీత్యాల నుంచి అధిగమించేందుకు, అధిక దిగుబడి పొందేందుకు పంటల సాగును ముందుకు జరుపాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. రోహిణి కార్తె పూర్త�
రెండో పంటను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడుకోవాలంటే.. పంటల సాగును ముందుకు జరుపుకోవాలని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా నాగారం మండల కేంద్రంలోని తన వ్యవసాయ క్ష�
సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పకీరతండా పంచాయతీ పరిధిలోని బాలు తండాకు చెందిన 60మంది కాంగ్రెస్ ప
సీఎం కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్తు రంగంలో అద్భుత విజయాన్ని సాధించింది. తెలంగాణ ఏర్పడే నాటికి మన ప్రాంతంలో గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు కరెంటు కోతలు, పవర్ హాలీడేలను విధించేవారు. హైదరాబాద్లో ప్రతిరోజూ 2
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైతే చీకటి మయమవుతుందని అక్కసు వెల్లగక్కిన సమైక్య పాలకుల మాటలకు దీటుగా నేడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వ�
నిర్మల్ సమీకృత కలెక్టరేట్తో పాటు, బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. రోడ్డుమార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులో సాయంత్రం 4.20 గంటలకు నిర్మల్కు చేరు
రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయదారులపై పోలీసులు, అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా విక్రయదారులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తున్నారు.
ప్రభుత్వరంగ సంస్థల అవసరం లేదంటూ, వేల కోట్ల ఆస్తులు కలిగి లాభాల్లో ఉన్నవాటిని, అప్పుల నెపంతో తమకు కావాల్సిన కార్పొరేట్ శక్తులకు కారుచౌకగా అప్పగించింది కేంద్రంలోని మోదీ సర్కార్.
మేథాసంపత్తికి సాంకేతికతను జోడించి పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో ఆదివారం రాత్రి ఏర్పాటు చేసిన సురక్ష వేడుకల్లో ఎమ్మ
ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని, వివిధ రాష్ర్టాల్లో పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్న బీఆర్ఎస్.. హైదరాబాద్లో అత్యాధునిక సాంకేతిక హంగులతో మరో భారీ భవన నిర్మాణానికి శ్రీ
సహజంగా అభిమానం ఉం టే సంబంధిత వ్యక్తుల బ్యానర్లు, వాళ్ల పేరున అన్నదానం, అనాథలకు ఆర్థికసాయం చేస్తుంటారు. కానీ ఓ బీఆర్ఎస్ కార్యకర్త తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. హన్వాడ గ్రామానికి చెందిన బుచ్చయ
విద్యుత్ వెలుగు విరజిమ్ముతున్నది. దశాబ్దాల నాటి సమైక్య పాలనా చీకట్లను చీల్చుకొని సమైక్య రాష్ట్రంలో నిరంతర కాంతి ప్రసరిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కరెంట్ ఉంటే వార్త.. లేకపోతే మరోవార్త.. ఇలా ఎప్పుడు వస�
తెలంగాణలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఉమ్మడి పాలనలో లో ఓల్టేజీ, కోతలు, పవర్ హాలిడేస్తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నేడు అన్ని రంగాలు పవర్ ఫుల
ప్రజారక్షణకు భరోసా కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం పోలీసుశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, శాంతిభద్రతల పరిరక్షణలో దేశంలో మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని సురక్షా దినోత్సవ వేడుకల్లో ప్రజాప్ర�