KCR | సీఎం కేసీఆర్ ప్రధాని కావాలని, మంత్రి కేటీఆర్ సీఎం కావాలని, సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మరోసారి గెలిచి ఉన్నత స్థానంలో ఉండాలని ఓ యువకుడు తన స్నేహితుడితో కలిసి 101 మందిరాల్లో ప్రత్యేక పూజలు చేసేందు
Hyderabad | విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లోని పోలీసు వ్యవస్థను అంతర్జాతీయ స్థాయి అవసరాలకు అనుగుణంగా మూడు కమిషనరేట్లతో మెగా పోలీసింగ్గా తీర్చిదిద్దుతున్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్ట
అదొక అడవంచు ఊరు. నాలుగు దిక్కులా వాగులు. అయినా నీళ్లు లేక నోళ్లు తెరిచిన బీళ్లు. అభివృద్ధి అంటే తెలియని ప్రజలు.వెరసి.. వలసలు, ఎగిసిన విప్లవోద్యమాలు.అ అంటే అడవి.. ఆ అంటే ఆయుధమని మాత్రమే తెలిసిన యువకులు. నిత్యం �
రైతు లేనిదే రాజ్యం లేదని, రైతు పంట పండిస్తేనే కడుపునిండా తిని బతుకుతామని, అలాంటి రైతును కాపాడుకోవాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడ మండలంలోని �
రైతుల సంక్షేమం కోసం బాగా ఆలోచించేది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, తొమ్మిదేండ్ల పాలనలో రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తున్నదని రాష్ట్ర రోడ్లు భవనాలు, హౌసింగ్, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి �
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం రాష్ట్రప్రభుత్వం కృషిచేస్తున్నది. పదేండ్లలో పోలీసుశాఖలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. పోలీసువ్యవస్థను పటిష్ట పరిచేందుకు సీఎం కేస�
‘అబ్కీ బార్ కిసాన్ సరార్' అనే నినాదంతో రైతు సంక్షేమ రాజ్యం కోసం పాటుపడుతున్న సీఎం కేసీఆర్ సంకల్పం గొప్పది’ అని జగద్గురు పంచాచార్య స్వామీజీలు ప్రశంసించారు. సాధు సంతులను ఆదరించే విషయంలో ‘కేసీఆర్ కల�
బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగంలో నూతనోత్సాహం ఉరకలెత్తుతున్నది. అనతికాలంలోనే గులాబీ జెండా ఊరూరా రెపరెపలాడుతున్నది. ఇల్లిల్లూ ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అని నినదిస్తున్నది. మహారాష్ట్రలో తెలంగాణ మాడ�
పోలీస్ స్టేషన్.. ఆ పేరు వింటేనే గతంలో జనం భయంతో వణికిపోయేవారు. కానీ, నేడు తెలంగాణ రాష్ట్రంలో పోలీసుస్టేషన్లు మాత్రం ఇందుకు భిన్నం. కార్పొరేట్ కార్యాలయాల్లా తలపిస్తున్న ఠాణాలు... దేశానికే రోల్ మాడల్గా
రాష్ట్రంలో పాలనా వికేంద్రీకరణ వేళ్లూనుకొంటున్నది. పాలనా సౌలభ్యం కోసం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ప్రగతి పరుగులు పెడుతున్నది. రాష్ట్ర ప్రభుత్వ చేయూతతో నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెం�
నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. కలెక్టరేటా? కార్పొరేట్ సంస్థ కార్యాలయమా? అని ఆశ్చర్యపోయేలా నిర్మించిన ఈ కొత్త పాలనా సౌధంతో జిల్లాలో ప్రజలకు ప్రభుత్వ సేవలన్నీ
‘వయసులో తొమ్మిదేండ్ల పసిబిడ్డ.. అభివృద్ధిలో మాత్రం పులిబిడ్డ’.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సోషల్మీడియాలో వైరల్గా మారిన ఈ నినాదం.. కేసీఆర్ పాలనలో రాష్ట్రం సాధించిన ప్రగతికి నిదర్శనం. గడిచిన 9 ఏండ
వ్యవసాయం దండుగ అన్నచోటనే పండుగ అయ్యిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నెర్రెలు బారిన ఈ నేల దశాబ్దిలోపే 2 కోట్ల ఎకరాల పచ్చని మాగాణం అయ్యిందంటూ ట్వీట్ చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగ
ఎడ్ల బండ్ల ఊరేగింపులు, రైతన్నల ఆనందోత్సాహాలు, రైతు వేదికల్లో కోలాహలం, మం త్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రైతులతో సహపంక్తి భోజనాలు.. ఇది శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో కనిపించిన వాతావరణం. తెలంగాణ దశాబ్ది