దేశానికి వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా శనివారం బోయిన్పల్లి మార్కెట్ యార�
దేశానికే ధాన్యాగారంగా తెలంగాణ మారిందని రాష్ట్ర రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం వేలేరు మండలంలోని సోడాషపల్లి, వేలేరు,
కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామాలు సస్యశ్యామలం అయ్యాయని, ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. శనివారం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్
రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుందని, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రైతన్నను కాపాడుకుంటామ ని, ఎల్లవేళలా అండగా ఉంటామని రైతులకు మంత్రి గంగుల కమలాకర్ భరోసా ఇచ్చారు. శనివారం దుర్శేడ్లోని రైతు వేదికలో నిర్వహించి�
స్వరాష్ట్రంలో సాగు రంగానికి తిరుగులేదని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఒకప్పుడు పంటల సాగు చేసుకునేందుకు అప్పుల కోసం వెళ్లిన అన్నదాతలు.. నేడు అదే పంటలను మద్దతు ధరకు విక్రయించి గ్రామాల్లో అప
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం సిద్దిపేటలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మచ్చ విజితా వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో రైతు దినోత్సవాన్ని వినూత్నంగా నిర్వహించారు. మార్కెట్ యార్డ�
వ్యవసాయ రంగంలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ యార్డులో రైతులను ఎమ్మెల్య�
సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం రాజేంద్రనగర్, శంషాబాద్ మండలంలోని మల్కారం గ్రామంలోని రైతు వేదికలలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవ వేడ
హిందూ, ముస్లింల మధ్య చిచ్చుపెట్టేలా కొందరు స్వార్థ రాజకీయాల కోసం కుట్రలు పన్నుతున్నారని, ప్రభుత్వం అణిచివేసేందుకు సిద్ధంగా ఉన్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అసలైన సెక్యులర్ సీఎం కేసీఆ
వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూనే రైతుల దిగుబడులు పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం, ఎరువుల శాఖ పనిచేస్తుందని కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి అరుణ్ అభిప్రాయపడ్డారు. కోరమండల్ ఫర్టిలైజర్స్ సంస్థ నూతన�
Minister Puvvada | విజన్ ఉన్న మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) తోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Minister Puvvada) అన్నారు.
Gutha Sukhender Reddy | నల్లగొండ : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రైతు దినోత్సవం సందర్భంగా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని రైతు వేదికలో జరిగిన రైతు దినోత్సవం కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా �
Minister Satyavati Rathod | తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత సీఎం కేసీఆర్ అన్నదాతలకు ఆపద్బాంధవుడయ్యారని రాష్ట్ర గిరిజన, స్త్రీ ,శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) అన్నారు.
Minister Koppula | దేశానికే దిశానిర్దేశం చేసే స్థాయికి తెలంగాణ వ్యవసాయ రంగం చేరుకుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్(Minister Koppula Eshwar) అన్నారు.