Minister Talasani Srinivas | దేశానికే వెన్నెముక అయిన రైతును రాజు చేయాలనేది సీఎం కేసీఆర్ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లి
Minister Errabelli | చరిత్రలో ఎవరూ చేయని విధంగా రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ వ్యవసాయాన్ని దండుగ కాదు పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) నిరూపించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు(Minister Errabelli) అన్నారు.
MLC Kavitha | కామారెడ్డి : రాష్ట్రంలోని రైతులకు మర్యాద తెచ్చింది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా స�
Pocharam Srinivas Reddy | కామారెడ్డి : బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ రైతు వేదిక ఆవరణలో నిర్వహించిన రైతు దినోత్సవంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి పో
KTR | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాల నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ, రైతాంగాన్ని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ �
Odisha Train Accident Live Updates | ఒడిశాలోని బాలాసోర్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుంది. బహనాగా రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మూడు రైళ్లు ఢీకొనడంతో పెను ప్రమాదం సంభవి�
స్విట్జర్లాండ్లో (Switzerland) తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) తెలంగాణ ఎన్ఆర్ఐలు (Telangana NRI's) ఘనంగా నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు నివాళులర్పించారు.
Palamuru | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి విస్తీర్ణం చాలా తక్కువ. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి వసతులు పెరగటం వల్ల 2014 వరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న 2 లక్షల 18 వేల ఎకరాల విస్తీర్ణం 2022-23 న
అన్న తెలంగాణ గేయంతో ఉమ్మడి జిల్లా మార్మోగింది. శుక్రవారం రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు అంబరాన్నంటేలా జరిగాయి. పట్నం, ఊరూ వాడా పండుగ వాతావరణం నెలకొన్నది. మువ్వన్నెల జెండా ఎగిరింది. అమరవీరుల కీర్తిని స్మరించార
రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణను ఆగం చేశారని.. కొట్లాడి సాధించుకున్న రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ నేతృత్వంలో అనతికాలంలోనే అద్భుతంగా అభివృద్ధి చేసుకొని దేశానికే ఆదర్శంగా ని లిచామని శాసనసభ ఉప సభాపతి పద్మార
వనపర్తి జిల్లాలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. తె లంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పడిన రా ష్ట్రంలో దశాబ్ది వేడుకలను జరుపుకొంటున్నామన�
దేశానికి అన్నంపెట్టే రైతన్న సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషిచేస్తున్నది. వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి..అన్నదాతకు అన్ని విధాలుగా ప్రోత్సాహం అందిస్తున్నది. రైతును రాజుగ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభ్వుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, బెటాలియన్లో, అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఎ�
తెలంగాణ ఆచరిస్తున్నది.. దేశం అనుసరిస్తున్నది అని చెప్పుకునే స్థాయికి రాష్ట్రం చేరుకోవడానికి ప్రధానకారకుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నేడు జాతీయ, అం