KTR | తెలంగాణ కోటిన్నర ఎకరాల మాగాణ అని రుజువు చేసిన మహానాయకుడు కేసీఆర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ములుగులో నిర్వహించిన వాటర్ డే వే�
ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యాంలు, రిజర్వాయర్లు అని చెప్పారు.
ఎడారిగా మారుతుందనుకున్న కరువు నేల సూర్యాపేట (Suryapet) జిల్లాను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు చెప్పేందుకు మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చ�
సాగు, తాగు నీటికి దశాబ్దాల పాటు తండ్లాడిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వరాష్ట్రంలో అపరభగీరథుడు సీఎం కేసీఆర్ చేపట్టిన జలయజ్ఞంతో జలకేతనం ఎగరేసింది. రాష్ట్ర సాగునీటి రంగ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖ
మొన్నటికి మొన్న గుజరాత్లో ని మోర్బీ వంతెన కూలి, పర్యాటకులు చనిపోయిన దుర్ఘటన మరువక ముందే, మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు లో అపశ్రుతులు. మోర్బీ వంతెన పనులు కట్టబెట్టిన కాంట్రాక్టు సంస్థకూ అలాంటి పనులలో పూర
పారిశ్రామిక రంగంలో తెలంగాణ రాష్ట్రం అద్భుత ప్రగతి సాధిస్తూ దేశానికి దిక్సూచిగా మారిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముందస్తు ఆలోచనలతో హైదరాబ�
‘మన నీళ్లు మనకే నినాదం’ సాకరమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రణాళికతో ఎక్కడ చూసినా నీళ్లే కనబడుతున్నయి. తాగేందుకు నీళ్లు లేని పరిస్థితి నుంచి నడి ఎండాకాలంలోనూ ఎక్కడ చూసినా నీళ్లే అనేలా మారింది. తెలంగాణ రాష్
తెలంగాణ సర్కారు ఆధ్వర్యంలో వరంగల్లో పరిశమ్రల ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయని, నూతనంగా ఏర్పాటు చేసిన టెక్స్టైల్స్ పార్క్తో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపున�
రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 9న రెండోవిడుత గొర్రెల పంపిణీ ప్రారంభించనున్నది. ప్రతి నియోజకవర్గంలో 24 యూనిట్ల చొప్పున అందజేయాలని నిర్ణయించింది. వరంగల్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు కలిపి మొత్తం 72 యూనిట్లను అం�
ప్రతి ఎకరానికీ సాగు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేసి సాగు నీరందిస్తున్న సర్కారు ఉమ్మడి రంగారెడ్
ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పారిశ్రామిక ప్రగతిలో రంగారెడ్డి జిల్లా ముందంజలో ఉందని, అన్ని రంగాల్లో సమ్మిళిత అభివృద్ధితో దేశంలోనే నంబర్ వన్గా తెలంగాణ ఉందని విద్యాశాఖ మంత్రి స
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలోని సాగు భూములన్నింటినీ సస్యశ్యామలం చేయటంతోపాటు ప్రజలకు సాగు, తాగు నీరు అందించాలనే సం�