సీమాంధ్రుల పరిపాలనలో తెలంగాణ ప్రాంతంలోని బోర్లు, బావులు, చెరువులు, కుంటలన్నీ వట్టిపోయి భూగర్భంలోకి వెళ్లిపోయిన గంగమ్మతల్లిని నేడు భూపొరలన్నింటినీ తన్నుకుంటూ పైకి ఉబికి వచ్చేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్�
కాళేశ్వరం, జూన్ 7 ‘ఒకప్పటి తెలంగాణ ఎట్లుండె... ఇప్పడు తెలంగాణ ఎట్లున్నది... నాడు పల్లెటూళ్లకు పోతె ఎండిన చెరువులు.. నీటి పాయ కూడా లేని వాగులు.. పాడుబడ్డ బావులు కనిపించేవి. సాగునీరు లేక ఎవుసం కష్టతరమైంది. గోదార
లంగాణ రాష్ర్టాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ వైపు దేశం మొత్తం చూస్తున్నదని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. చింతగట్టు కేఎల్ఎన్ కన్వెన్షన్ హ
గతంలో సాగు నీరు లేక సాగు సాగిలపడిందని.. నేడు సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం జలకళను సంతరించుకున్నదని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కాకతీయుల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టారని చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం హనుమ�
ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్టు ఏ కృష్ణారావు, హిందుస్థాన్ టైమ్స్ అసోసియేట్ ఎడిటర్ ఏ శ్రీనివాసరావుల తల్లి సంపతమ్మ (88) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా
రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఉప్పల్ ఎమ్యెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చర్లపల్లి డివిజన్, ఈసీనగర్ విజయ గణపతి ఆలయంలో నూతనంగా నిర్మించిన గోశాలను
నైజాం కాలంలో నిర్మించిన ఇబ్రహీంపట్నం పెద్దచెరువు ఈ ప్రాంత ప్రజల స్థితిగతులను శాసించేది. ఉమ్మడి రాష్ట్రంలో చెరువు మరమ్మతులపై పాలకులు శ్రద్ధ చూపకపోవటంతో చెరువులోకి నీరొచ్చే కాల్వలు మూసుకుపోయాయి. దీంతో �
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సాగునీటి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. మహేశ్వరం మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని
పల్లె పల్లెనా పల్లేర్లు మొలిసే పాలమూరులోనా అంటూ కన్నీటి పాటలు పాడుకున్న నేల అది. బతుకుదెరువు కోసం ముంబయి, దుబయిలకు వలసపోయిన ప్రాంతం అది. కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ నడిగడ్డగా పేరొందినా.. తాగేందుకు గుక్కెడు
BRS Party | భారత్ రాష్ట్ర సమితి పార్టీకి మధ్యప్రదేశ్లో ఆదరణ లభిస్తున్నది. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు పార్టీలో చేరగా.. తాజాగా ప్రముఖ సామాజిక కార్యకర, వ్యాపమ్ స్కామ్ను వెలుగులోకి తీసుకువచ్చి దేశవ్యాప్త
Minister Koppula | ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన దక్షతతో రాష్ట్రంలోని జలశయాలు నిండుకుండలా దర్శనమిస్తున్నాయని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.