అనేక ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలతో తెలంగాణ ప్రాంతం ఒక రాష్ర్టంగా ఏర్పాటై తొమ్మిదేండ్లు పూర్తిచేసుకొని పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అత్యంత కీలకమైన ఈ శుభ సందర్భంలో తలెత్తుకొని శిఖరాయమానమై దేదీప్యంగా దశాబ
తెలంగాణ సర్కారు సం కల్పంతో మెట్ట ప్రాంతమైన వేములవాడ సస్యశ్యామలంగా మారిందని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్బాబు పేర్కొన్నారు. నాడు సాగునీటికి తండ్లాడిన రైతాంగం నేడు ఉబికివచ్చిన జలాలను చూసి ఉప్పొంగిపోతున్
సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డం.. స్వరాష్ట్రంలో ఆ గోస తీర్చుకున్నం.. జలాశయాలు, నీటి వనరులు నిండుకుండలా ఉన్నయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే.. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి, రైతులకు మంచ�
కేసీఆర్ అంటే కాలువలు, చెక్డ్యామ్లు, రిజర్వాయర్లు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎండాకాలంలోనూ చెరువులు మత్తడి దుంకుతున్నయంటే దాని వెనుక సీఎం కేసీఆర్ శ్రమ ఎంతో ఉన్నదని తెలిపారు.
మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై మూడున్నరేండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం అందుకున్న జిల్లా సూర్యాపేట.
ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా నీటిపారుదల రంగం అస్తవ్యస్తంగా ఉండేదని, ఇప్పుడు అద్భుతమైన ప్రగతి సాధించిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బుధవారం సాగునీటి ది�
ఉమ్మడి రాష్ట్రంలో సాగునీరు లేక.. పంటలు పండక.. కడుపుచేత పట్టుకుని వలసలు వెళ్లిన ప్రజల ఆకలిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ అపర భగీరథుడిలా శరవేగంగా పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయించి కరువుకు నెలవుగా ఉన్న �
కలెక్టర్ నుంచి మొదలుకొని మిగిలిన శాఖలన్నీ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను(ఐడీవోసీ) రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది.
సాగు నీటి రంగానికి సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తు నిధులు కేటాయించి త్వరితగతిన ప్రాజెక్టులు నిర్మించడంతో నేడు మండు టెండల్లో నిండుకుండలను తలపిస్తున్నాయని రాజేంద్రనగర్ ఎమ్మె ల్యే టి.ప్రకాశ్ గౌడ్ అన్నారు.
గతంలో మండలానికి ఒకటో రెండో పెద్ద చెరువులు..వర్షానికి అవి నిండితే దానికో కాంట్రాక్టర్..ఆ కాంట్రాక్టర్ చేపలు పడితే ఆ మండలంలోని మాంస ప్రియులంతా క్యూ కట్టినా ఒక్క చేప దొరకనిది అప్పటి పరిస్థితి.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్దిందని, ఇది దళితుల జీవితబంధు అని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్మాదిగ అన్నారు. బుధవారం సూర్యాపేట జి�
సాగునీటి రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శమని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సాగునీటి ఉత్సవాలను పురస్కరించుక�
తాను ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తనకు 40 ఏండ్ల రాజకీయం అనుభవం ఉందని, ఎన్నో ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినా కూడా తెలంగాణ ప్రాంతంలో తట్టెడు మట్టి పోసి అభివృద్ధి చేయలేదని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని జిల్లెలగూడ చందన చెరువు నాడు కాలుష్య కాసారంగా ఉండేది. చెరువు పక్కల నుంచి ముక్కు మూసుకోకుండా పోలేని దుస్థితి ఉండేది.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక సాగు సంబురంగా మారింది. దండగ అన్న ఎవుసం పండుగలా మారింది. రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘మిషన్ కాకతీయ’తో అనుకున్న లక్ష్యం ఫలించింది. చెరువులు, కుంటల పూడిక త