రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు తెరుచుకున్నాయి. లబ్ధిదారులకు బుధవారం రేషన్ సరుకులను డీలర్లు పంపిణీ చేశారు. పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం రేషన్ డీలర్ల జేఏసీ నేతలతో జరిపిన చర్యలు సఫలం క�
ఉమ్మడి పాలనలో నీళ్లు లేక తండ్లాడిన నేల అది.. ఇప్పుడు వరుసగా ఆరు సీజన్ల పాటు కాళేశ్వరం నీళ్లు అందుకొంటూ సస్యశ్యామలమైంది. ఇదే కదా రైతులకు అసలైన పండుగ. అందుకే.. లక్షలాదిగా తరలివచ్చిన రైతులు, ప్రజలు ముఖ్యమంత్ర�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన సాగునీటి దినోత్సవ సంబురాలు అంబరాన్నంటాయి.
చెరువు పల్లె బతుకుకు ఆదరువు. ఊరుమ్మడి బతుకు చిత్రం. తెలంగాణ సాంస్కృతిక వైభవం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో వలసపాలకుల కుట్రపూరిత చర్యలతో ఆ చెరువు నిర్లక్ష్యానికి గురైంది.
కరువు నేలను తడిపి తమ బతుకులను పచ్చగ చేసిన కాళేశ్వర గంగకు సూర్యాపేట జిల్లా జనం నీరాజనం పట్టింది. గోదావరి జలాలు తెచ్చి కన్నీటి చారలను తుడిపిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసీఆర్కు ముక్తకంఠంతో జేజేలు పలికిం�
గోదావరి నీళ్లతో సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కానున్నదని, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ఈ ప్రాంతం కోనసీమను తలపించనున్నదని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి త�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత�
రాష్ట్రంలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని, మండలి విప్, బీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాడి కౌశిక్రెడ్డి కొనియాడారు. తొమ్మిదేళ్లలో సాగు, తాగు నీటి ఇబ్బందుల్లే
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో సాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని, పదేండ్ల ప్రత్యేక రాష్ట్ర పురోగతిలో జలవనరుల శాఖ ఇంజినీర్ల పాత్ర అమోఘమని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఉద్ఘాటించారు.
ధరణి తీసేస్తామని కాంగ్రెస్ నాయకులు అనడం సరికాదని, తాము సంతోషంగా ఉండాలంటే తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన భూ రిజిస్ట్రేషన్ పోర్టల్ను కొనసాగించాల్సిందేనని సదాశివపేట మండల రైతులు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ
భారత ప్రజాస్వామ్యానికి మూల స్తంభమైన రాజ్యాంగ స్ఫూర్తిని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాలరాస్తున్నారని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో చొప్పదండి నియోజకవర్గం కోనసీమలా రూపుదిద్దుకున్నదని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. ఉమ్మడి పాలనలో ఏడారిని తలపించిన వరదకాలువ ఇ�