కాకతీయుల కాలంలో నిర్మితమైన గొలుసు కట్టు చెరువుల విధ్వంసానికి ఉమ్మడి పాలకుల కుట్రలు వరుస కట్టాయి.. పడావుగా మారిన పంటభూముల్లో పల్లేర్లు మొలిచాయి. శ్రమైక్య జీవనం సాగించిన పల్లెల్లో కరువు ఛాయలు అలుముకున్న�
మృగశిర కార్తె ప్రవేశం సందర్భంగా అస్తమా వ్యాధిగ్రస్తులకు బత్తిని కుటుంబీకులు 9వ తేదీన చేపట్టే చేప ప్రసాదం పంపిణీకి అధికార యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఇలాంటి తరుణంలో రాష్ర్టాన్ని మరొకరి చేతిలో పెట్టే ప్రయత్నం చేయవద్దని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రజలకు సూచించారు.
తెలంగాణ రాష్ర్టాభివృద్ధ్దికి నిధు లు ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ధ్వజమెత్తారు. రామాయంపేట మండలం కోనాపూర్ పెద్దతండాలో బుధవారం సేవాలాల్, జగదాంబమా�
నిమ్స్ డైరెక్టర్గా సర్జికల్ గ్యాస్ట్రోలజీ విభాగం హెచ్వోడీ, ప్రొఫెసర్ బీరప్పను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
తుమ్మలు,తుంగ, పిచ్చిమొక్కలు మొలిచిన చెరువులు మత్తడి దుంకుతున్నాయి. అటువంటి భూముల్లో బంగారు పంటలు పడుతున్నాయి. బతుకుదెరువు కోసం దుబాయ్, మస్కట్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాలు తిరిగొచ్చి సేద్యం చే
తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. అన్ని రంగాల్లో మిగతా రాష్ర్టాలను వెనుకకు నెడుతూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకుంటున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో సర్వతోముఖాభివృద్ధి సాధిస్తూ దేశానికి ఒ
మిషన్ కాకతీయ ఫలాలకు నిలువెత్తు నిదర్శనం కాకతీయుల కాలం నాటి చందుపట్ల రాసముద్రం చెరువు. ఒకప్పుడు వరద కోసం ఎదురుచూసే రైతులకు ప్రస్తుతం ఎప్పుడైనా చెరువు అడుగు చూద్దామంటే వీలు కావట్లేదు.
రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, గడిచిన తొమ్మిదేళ్లల్లో 71 ప్రాజెక్ట్లను నిర్మించినట్లు ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నేలకొండపల్లిలోని వ్యవసాయ మార్కెట్�
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పారదర్శక పాలన అందిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. సమైక్యపాలనలో తెలంగాణ సాగునీటి పరిస్థితులు చూసి కేసీఆర్ ఎంతో బాధపడేవారని, ఒక బిడ్డగా తనకు తెలుసని చెప్పారు. కేసీఆర్కు తె�
అరవై ఏండ్ల సాగునీటి గోసను తీర్చిన దార్శనికుడు సీఎం కేసీఆర్ అని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ముప్కాల్ మండలంలోని ఎస్సారెస్పీ రివర్స్ ప