దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యాప్తంగా చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజలతో కలిసి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో ర్యాల�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 12న నిర్వహించే తెలంగాణ రన్ను విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కోరారు. గురువారం సచివాలయంలో తెలంగాణ రన్ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. శాంతికుమ�
Minister Jagadish Reddy | నీటిపారుదల రంగంలో తెలంగాణ రాష్ట్రం అసాధారణ విజయాలు సాధించిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం రాత్రి సూర్యాపేట మండలం పిల్లలమర్రి గ్రామంలోని సుబ్బ సమ�
Chepa Mandu | జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉదయం 8.00 గంటల నుంచి చేపప్రసాదం పంపిణీ చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ (Talasani Srinivas Yadav) యాదవ్ తెలిపా�
రాష్ట్రంలో అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంపునకు సీఎం కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) అన్నారు.
చుక్కనీరు లేక చిక్కిశల్యమైన అమ్మ లాంటి ఊరి చెరువుకు ఊపిరిపోసిన నాయకుడు, గొలుసుకట్టు చెరువుల గోస తీర్చిన పాలకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. పదేండ్ల క్రితం ఏ చెరువును చూసి�
నాటి పాలకుల నిర్లక్ష్యంతో గొలుసుకట్టు వ్యవస్థ చిన్నాభిన్నమైందని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నేడు సీఎం కేసీఆర్ (CM KCR) చేపట్టిన మిషన్ కాకతీయతో (Mission Kakatiya) చెరువులు పునరుజ్జీవం సంతరించుకున్నాయని చెప్ప
కరువు పాటలు పాడుకున్న బీడు బారిన నేలలో ఇవాళ కాళేశ్వరం జలాలు పుష్కలంగా పారుతున్నాయని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు.
మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్లోనూ బీఆర్ఎస్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ క్రమంలో బుధవారం కీలక పరిణామం చోటు చేసుకున్నది. మధ్యప్రదేశ్కు చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త, మధ్యప్రదేశ్లో సంచలనం సృష్టి�
‘భూముల రిజిస్ట్రేషన్ల కోసం అప్పట్ల అనేక తిప్పలు పడ్డం. భూమి అమ్మాలన్నా.. కొనాలన్నా ఊళ్లో ఉన్న వీఆర్వో నుంచి మొదలు పెట్టి గిర్దావర్, తహసీల్దార్, రిజిస్ట్రేషన్, ఆర్డీవో ఆఫీస్ల చుట్టూ కాళ్లు అరిగిపోయేల�
ధరణిని పూర్తిగా రద్దు చేస్తామని కొందరు వ్యాఖ్యానిస్తుండటం సరికాదని, అవి మూర్ఖపు మాటలని భూచట్టాల నిపుణుడు, లీఫ్స్ సంస్థ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ సునీల్కుమార్ పేర్కొన్నారు.
పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ విద్యుత్తు కోతలు. ఎండాకాలం వచ్చిందంటే నరకయాతనే. పవర్ కట్లతో వందలాది పరిశ్రమలు మూతబడేవి. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరాయంగా 24