చెరువుల పరిరక్షణ, సుందరీకరణే ప్రధాన లక్ష్యంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) చర్యలు చేపట్టింది. తాజాగా ఎంతో చరిత్ర ఉన్న ఇబ్రహీంపట్నం చెరువు (పెద్దచెరువు) కట్ట సుందరీకరణకు �
రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గత తొమ్మిదేండ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదని, కేంద్రీయ విద్యాల�
సీఎం కేసీఆర్ విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చారని, పేద విద్యార్థుల భవితకు భరోసా కల్పిస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా
విద్యార్థులు చదువుకున్న పాఠశాలకే చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడే పాఠశాలకు, ఉపాధ్యాయులకు మంచి గుర్తింపును తెచ్చిన వారవుతారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్
వరుసగా 11వ సీజన్లో రైతుబంధు పథకానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ నెల 26నుంచి పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఆ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్�
సమైక్యపాలనలో ప్రజలే కాదు.. దేవుళ్లూ, దేవాలయాలూ నిర్లక్ష్యానికి గురయ్యాయి. చారిత్రాత్మక ఆలయాలు సైతం ఆనవాళ్లు కోల్పోయాయి. వేలాది ఎకరాల దేవుడి మాన్యం కబ్జాకు గురైంది. అయితే, గుడులకు పట్టిన గ్రహణం తెలంగాణ సి�
స్వరాష్ట్రంలో అన్ని మతాలు, వర్గాలకు ప్రాధాన్యం లభిస్తున్నది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనే తేడా లేకుండా సంక్షేమ ప�
ఉమ్మడి జిల్లాలో చదువుల పండుగ అట్టహాసంగా జరిగింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం అంబరాన్నంటేలా నిర్వహించారు. ఊరూరా ఉత్సాహంగా జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధు�
ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్థానిక సంప్రదాయలకు, ఆలయాలకు, పండుగలకు ప్రాధాన్యం కల్పించడంతో రాష్ట్రంలో ఆధ్మాత్మిక వైభవం ఉట్టిపడుతున్నది.
ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. సమైక్య పాలనలో అంధకారంలోకి వెళ్లింది. నిధులు కేటాయించక, నిర్వహణ సక్రమంగా లేక ప్రాశస్థ్యం కోల్పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీ�
పేదవారికి సకల సౌకర్యాలతో కూడిన సరికొత్త నివాస ప్రాంతంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులోని ‘కేసీఆర్ నగర్' నిలువనున్నది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని, సంగారెడ్డి జిల్లా �
ఏ పండుగొచ్చినా ఎవరూ సాయం చేయలేదు. ఆలయాలు, చర్చిలు, మసీదు పెద్దలను ఆదుకున్న దాఖలాలు లేవు. గత ప్రభుత్వాలన్నీ పండుగలన్నింటినీ చిన్నచూపు చూసినవే. తెలంగాణ సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్.. ఆలయాలు, చర్చిలు, మసీద�
ఆలయ పునరుద్ధరణ సహజంగా జరిగే ప్రక్రియ కాదు. ఇలాంటి బృహత్కార్యాన్ని నిర్వర్తించాలంటే కేవలం నిధులు ఉంటే సరిపోదు. అధికారం ఉన్నంత మాత్రాన అన్నీ అయిపోవు. మన సంకల్పం శుద్ధిగా ఉండాలి.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యాదినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఉత్సవాల్లో స్పీకర్ పోచారంత�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు -మన బడి’తో సర్కారు బళ్లు కార్పొరేట్కు దీటుగా రూపొందాయని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. మంగళవారం ధర్మ�