CM KCR | హైదరాబాద్ : ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన చేసిన కృషి అజరామరమైనది అని పేర్కొన్నారు.
KTR | హైదరాబాద్ : సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వద్ద జీహెచ్ఎంసీ నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం ఆసియాలోనే అతి పెద్దదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. Dare to Dream, Then Decide to Do అనేది స�
తెలంగాణ (Telangana) కోసం జీవితాన్ని అంకితం చేసి ఆజన్మాంతం బ్రహ్మచారిగా గడిపిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు.
హైదరాబాద్లో గురువారం పార్కులు (Public Parks) మూసిఉండనున్నాయి (Closed). తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana Decade Celebrations) భాగంగా ఈ నెల 22న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat) ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారకాన్ని (Te
వర్షాభావ పరిస్థితుల్లో రైతులను ఆదుకోవడమే ప్రథమ కర్తవ్యమని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. రాష్ట్రంలో వర్షాలు ఆలస్యమవడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ఆదేశాల మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) నుంచి రంగయనాక స�
ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి కూడా మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్ (CM KCR) అని మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. క్రీడల (Sports) వల్ల దేహదారుడ్యంతోపాటు స్నేహ సంబంధాలు మెరుగుపడతా
సాగుకు రైతన్నలు సిద్ధమై, ఇప్పటికే నారుమళ్లు వేసుకున్న తరుణంలో ఇంకా వర్షాల జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటలకు వానాకాలం సీజన్ కోసం నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి 1500 క్యూస
కండ్ల ముందు పేదోడి కలల సౌధాలు ఆవిష్కృతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పేదోడి సొంతిటి కలను నెరవేర్చేందుకు నిర్మించిన ఆదర్శ టౌన్షిప్ మరో చరిత్రను సృష్టించింది. సుమారుగా లక్ష జనాభా ఆవాసం ఉండే విధంగా ఒకే�
రాజకీయంగా.. ఆర్థికంగా తెలంగాణ కన్నా గొప్పవనుకున్న అనేక రాష్ర్టాలు ఇవ్వాళ తెలంగాణను అనుసరించాలని ఆరాట పడుతున్నాయి. ఆయన బతికుంటే ఇది చూసి ఎంతో సం తోషించేవారు. మహారాష్ట్ర.. మధ్యప్రదేశ్.. ఒడి శా..కేరళ.. ఢిల్లీ..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిరాదరణకు గురైన దేవాలయాలు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అభివృద్ధి చెందుతున్నాయి. గత పాలకులు స్వామివారి దర్శనానికి వచ్చి పులిహోర, దద్దోజనం తినిపోయారే తప్ప.. ఆలయంలో ఒక్క ఇటుకను కూడా �
తెలంగాణ కోసం జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు జయశంకర్ సార్ (Professor Jayashankar Sir) అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy)అన్నారు. నీళ్లు నిధులు నియామకాలు సార్ కల అని.. సీఎం కేసీఆర్ (CM KCR) దానిని నిజం చేసిచూపించారని ప్రశ
ఎగజిమ్మిన తొలి రక్తపు చుక్క.. ఉద్యమానికి వేగుచుక్క.. నిలదీసిన మొదటి గొంతుక.. పోరాట స్ఫూర్తికి చైతన్య గీతిక. సిటీ కాలేజ్ ఆవరణలో.. ఆరు దశాబ్దాల క్రితమే తెలంగాణ ఆకాంక్షకు బీజం పడింది. పాతబస్తీ వీధుల్లో ఊరేగిం�
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాడు ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల్లో నేడు పూజలు, పునస్కారాలతో సందడి నెలకొన్నది.
సర్వమత సౌరభమైన ఉమ్మడి జిల్లా ఆధ్యాత్మిక ఖిల్లాగా వెలుగొందుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఆలయాలు, మసీదులు, చర్చిల అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండడంతో జిల్లా ఆధ్యాత్మిక వైభవాన్ని సంతరించుకున్నది.