దశాబ్ద కాలం కింద మనం కన్న కలలన్నీ సాకారమౌతున్న వేళ అంకితభావంతో నీరు పల్లమెరుగు సామెతను
తిరుగరాసిన ధీశాలి ఎవరు? అగాధాల్లో సాగిన నదులను ఎగువకు పారించిన చైతన్యం ఎవరిది? సస్యశ్యామల పంటలతో కల్లం మురిసిపోవడా
దేశంలోని ప్రజలందరూ సుఖసంతోషాలు; ఐష్టెశ్వర్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వ
సీఎం కేసీఆర్ పాలనలోనే ఆలయాల అభివృద్ధి సాధ్యమైందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటై ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టాకే దేవాలయాలు ఆధునీకరణకు నోచుకున్నాయన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికలకు ముందు గులాబీ పార్టీ అధినేత, ఉద్యమ నేత కేసీఆర్ ఇచ్చిన హామీ ఇది. అన్న మాట ప్రకారం, అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలకు సీఎం కొండంత అండగా నిలిచారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆచరిస్తున్న ఆధ్యాత్మిక చింతనతోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవ వల్లనే రాష్ట్రంలో సర్వమత సమ్మేళనం వి�
రాష్ట్రంలో అన్ని మతాలకు సముచిత గౌరవాన్ని అందించి సర్వ మత సమానత్వాన్ని చాటుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సర్వమాలకు సమప్రాధాన్యతనిస్తూ సుపరిపాలన సాగిస్తున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా.. బుధవారం కూకట
సీఎం కేసీఆర్ పాలనలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని, రాష్ట్రంలో జనరంజక పాలన సాగుతుందని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.
స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఆసువులు బాసిన తమవారి త్యాగం వృథా కాలేదని.. ఉద్యమ నేత సీఎం కేసీఆర్ అమరవీరుల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగిస్తూ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలంగాణ అమరవీరుల కుటుంబ సభ్�
గత తొమ్మిదేండ్లల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలో సాధించిన విజయాలే నేటి దశాబ్ది ఉత్సవాలు అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బుగ్గపల్లి, అంకాయపల్లితండా, దొడగు�
ఇప్పటికే అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉన్న రంగారెడ్డి జిల్లాకు మరో ఘనత దక్కింది. దేశంలో అతిపెద్ద ప్రైవేటు రైలు కోచ్ ఫ్యాక్టరీ శంకర్పల్లి మండలంలోని కొండకల్లో ఏర్పాటుకాగా, గురువారం ఉదయం 11.30 గంటలకు సీఎం కే�
ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మైదానం ద్వారానే సాధ్యమవుతుందని సాట్స్ చైర్మన్ డా. ఆంజనేయగౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సరూర్నగర్ స్టేడియంలో జరిగిన రన్కు సాట్స్ �
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య తెలిపారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్�
తంగేడుపూలు అంటే ఒప్పుకోను.. అవి బంగారు పూలు’ అని ఆచార్య డాక్టర్ ఎన్ గోపి అభివర్ణించారు. హైదరాబాద్ అబిడ్స్లోని తెలంగాణ సారస్వత పరిషత్తులో భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అధ్యక్షత�
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీఆర్ఎస్లోకి చేరికల జోరు కొనసాగుతున్నది. వివిధ పార్టీల నాయకులు రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా గులాబీ కండువా కప్పుకుంటున్నారు.