ప్రత్యేక రాష్ట్రం ప్రకటించాల్సిందే అంటూ ఉరికొయ్యలకు ఉయ్యాలలూగిన వారు కొందరు.. జై తెలంగాణ నినాదాలు చేస్తూ అగ్నికీలల్లో ఆహుతైనవారు మరికొందరు.. తమ ప్రాణార్పణతోనైనా ప్రభుత్వాలు చలించాలంటూ నడి రోడ్డుపై అమర
కొండగట్లు హనుమాన్ ఆలయ అభివృద్ధిపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన దేవాలయాలను పునరుద్ధరిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే �
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవం జిల్లా అంతటా వైభవంగా సాగింది. పల్లెలు, పట్టణాల్లోని ఆలయాలను మామిడి తోరణాలు, అరటి ఆకులతో శోభాయమానంగా అలకంరించారు. వేదపండితులు ప్రత్యేక పూజల�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబుల్ బ్రిడ్జికి బుధవారం అంకురార్పణ జరిగింది. కరీంనగర్ శివారు మానేరు నదిపై 224 కోట్లతో నిర్మించిన తీగల వంతెన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకున్నది. అ
మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లో జరిగే ప్రతి పనిలోనూ ప్రజలను భాగస్వాములను చేసినప్పుడే.. మంచి ఫలితాలు వస్తాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ దిశగా కార్పొరేటర్లు
గృహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడంపై ఎస్సీ అభివృద్ధి సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం పేదలకు వ
నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో ప్రాణ త్యాగం చేశారు. తమ కుటుంబాల కంటే రాష్ట్ర ఏర్పాటే తమకు ఎక్కువంటూ బలిదానం చేశారు. ఉద్యమ సమయంలో వీరి త్యాగాలను కండ్లారా చూసి చలించిపోయిన కేసీఆర్, అమరుల కుటుంబాలను ఆదుక�
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర పాలకుల కుట్రలు, అప్పటి కాంగ్రెస్ సర్కారు పూటకోమాటతో సృష్టించిన గందరగోళం కారణంగా మలిదశ ఉద్యమంలో ఎందరో యువతీయువకులు ఆందోళనతో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తమ చావుతోనైనా ప�
తెలంగాణలోనే సర్వ మతాలకు సమ ప్రాధాన్యం లభిస్తున్నదని రా్రష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం అన్నారం షరీఫ్ దర్గాలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మి�
సమైక్య పాలనలో ఆదరణ కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయని తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ�
తెలంగాణ అమరవీరుల ఆత్మ క్షోభించేలా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్నదని, తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినం రోజు దగా పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వటం కాంగ్రెస్పార్టీ పైశాచికత్వానికి నిదర్శనమని ర�
ప్రైవేట్కు దీటుగా ప్రభుత్వ దవాఖానలను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. భైంసా పట్టణంలోని కాలోనీలో బుధవా రం బస్తీ దవాఖానను ప్రారంభించారు.
తెలంగాణలో ప్రతిభకు కొదువలేదు. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించే యువత మన సొంతం. పోరాడి సాధించుకున్న సొంత రాష్ట్రంలో మన కలలు సాకారమవుతున్న వేళ.. క్రీడాలోకంలో తెలంగాణ తారలు తళుక్కుమంటున్నాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని జడ్పీ చైర్పర్సన్ తీగల అనితా హరినాథ్రెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం శివగంగ దేవాలయంలో ఆధ్యాత్మిక దినోత్సవం, ప్రత్యేక పూజా కార్యక్రమంలో భాగంగా
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. సొంత రాష్ట్ర కల సాకారం కోసం కొందరు ఉరివేసుకున్నారు. తెలంగాణ ఎక్కడ రాదేమోనని బెంగతో మరికొందరు ఒంటికి నిప్పంటించుకున్నారు.