సీఎం కేసీఆర్ రైతుబాంధవుడు అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రైతులు ఇబ్బందులు పడొద్ద్దనే నిజాంసాగర్ నుంచి నీటి విడుదలకు ముఖ్యమంత్రి అంగీకరించారన్నారు.
సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారిందని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బీర్కూర్ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానంలో నిర్వహించ
దివ్యాంగుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని, దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా రూ. 4,016 పెన్షన్ అందజేస్తూ అండగా నిలుస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఇందల్వాయి మండల కేంద్
తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ కృషి అజరామరమైనదని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఆచార్య జయశంకర్ వర్ధంతిని సందర్భంగా బుధవారం ఆయన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. రాష్ట్ర సాధనోద్యమంలో భా�
ఒక సామూహిక స్వప్నం కోసం నెత్తురు ధారపోసిన నేల ఇది. ఇక్కడ వీచే గాలికి ఎప్పుడూ త్యాగాల పరిమళం అంటుకొని ఉంటుంది. ఇది తెలంగాణం, చరిత్ర పుటలపై ఎగిసిపడిన, ఆరు దశాబ్దాల ఆత్మగౌరవ రణం. తెలంగాణ, ఆంధ్రను కలుపుతూ ఆంధ్ర
తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని, భాషను పరిరక్షించుకోవడానికి, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, వనరుల దోపిడీకి వ్యతిరేకంగా 1952 నుంచి 2014 వరకు ఈ ప్రాంతంలో జరిగిన రాష్ట్ర సాధన ఉద్యమంలో వెయ్యి మంద�
తెలంగాణకు ఐదు గ్రీన్ యాపిల్ అవార్డులు రావడంపై ఎంఏయూడీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్కుమార్ను సీఎం కేసీఆర్ అభినందించారు. అర్వింద్ లండన్లో అందుకున్న అవా
రంగారెడ్డి జిల్లా తుమ్మలూరులో 33/11 కేవీ విద్యుత్తు సబ్స్టేషన్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ 48 గంటల్లోనే కార్యరూపం దాల్చింది. సోమవారం హరితోత్సవంలో ఆయన ఈ హామీ ఇవ్వడంతో సబ్స్టేషన్ ఏర్పాటుకు 24 గంటల�
భారత స్వాతంత్య్ర పోరాటం తర్వాత అంతటి మహత్తరమైనది తెలంగాణ రాష్ట్ర సాధన విప్లవం. 1969లో రాజుకున్న ప్రత్యేక తెలంగాణ నిప్పునకు ఖమ్మం జిల్లా పాల్వంచ పునాది.
BRS Party | మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ, బీజేపీ తదితర పార్టీల నుంచి నేతలు గులాబీ పార్టీలో చేరేందుకు క్యూకడుతున్నారు. ఇప్పటికే పలువురు నాయకులు బీఆర్ఎస్లో చేరగ�
Minister Errabelli | సీఎం కేసీఆర్ పాలనలో ఆలయాలకు పునర్వైభవం దక్కిందని.. రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభతో పరిఢవిల్లుతోందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉ�
Gruha Lakshmi Scheme | గృహలక్ష్మి పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. జీవో ఎంఎస్25ని విడుదల చేసింది. మహిళ పేరు మీదనే ఇల్లు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
CM KCR | ఆసియాలోనే అతిపెద్ద డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయానికి సీఎం కేసీఆర్ ప్రారంభోత్సవం చేయనున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో గురువారం సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించిన ఏ