తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు గురువారం ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. చారిత్రాత్మక గోల్కొండ కోటపై వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి మొదటి బోనం సమర్పణతో రాష్ట్రంలో ఆషాఢ మాసం బోనాలు ప్రారంభమవుతాయి. �
గ్రేటర్ పరిధిలోని నిరుపేద ప్రజల సొంతింటి కల నెరవేరనున్నది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధి రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో రెండో దశ కింద చేపట్టిన ఆసియాలోనే అతిపెద్దదైన క�
పేదల గృహ నిర్మాణ పథకం ‘గృహలక్ష్మి’కి లైన్ క్లియరైంది. పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను బుధవారం ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఇక దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానున్నది.
ఒకే ఒక్క మాట ‘జై తెలంగాణ’. ఆ మాటలోనే ఏదో తెలియని శక్తి. ఆ పలుకే వెయ్యి ఏనుగుల బలం. ఆ మాటే శ్వాస.. ఉద్యమ నాయకుడు కేసీఆర్ చూపిందే పోరుబాట. తొలి దశ నుంచి మలి దశ వరకూ ‘జై తెలంగాణ’ నినాదమే ఓ రణనినాదం. అందుకే స్వరాష్�
తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా.. అమరుల త్యాగాలను నిత్యం స్మరించుకొనేలా హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గురువారం ప్రారంభించను�
దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీల్లో ఒకటైన ప్రారంభానికి సిద్ధమైంది. రంగారెడ్డి జిల్లాలోని కొండగల్ వద్ద మేధా గ్రూపు నిర్మించిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ �
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఢిల్లీ నుంచి తొలిసారి 2014 ఫిబ్రవరి 28న హైదరాబాద్ గడ్డపై అడుగుపెట్టిన కేసీఆర్ నేరుగా గన్పార్క్లోని అమరుల స్థూపాన్ని సందర్శించి, ఘననివాళులర్పించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘బీసీలకు లక్ష ఆర్థిక సాయం’ పథకానికి రాష్ట్రవ్యాప్తంగా 5.28 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు చెందిన వృత్తిదారుల జీవన ప్రమాణాలు పెం�
సంగారెడ్డి జిల్లా ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. ఉమ్మడి పాలనలో వెనుకబడిన ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ మేరకు జిల్లాకు నిధుల వరద పారుతున్నది. ఫలితంగా అభివృద్ధి పరు�
కొల్లూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి బల్దియా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ కొల్లూర్ డబుల్ ఇండ్లను ప్రారంభించనున్నారు. కొల్లూర్ డబుల్ ఇండ్ల ప్�
రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, బీడు పడ్డ భూములను సస్యశ్యామలం చేస్తున్నామని, రైతులు రెండు పంటలు పండించుకోవడానికి రంగనాయకసాగర్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తున్నామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మ�
పటాన్చెరు అంటేనే పారిశ్రామికవాడలు గుర్తుకు వస్తాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫార్మా, కెమికల్ పరిశ్రమలున్న చోట అదేస్థాయిలో కాలుష్యం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు పటాన్చెరు ప్రాంతంలో కాలుష
స్వరాష్ట్రంలో ఆలయాలకు పూర్వ వైభవం తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్.. తెలంగాణలో అభివృద్ధికి ఆధ్యాత్మికతను జోడించి పాలన సాగిస్తున్న దార్శనికుడు ఆయనే.. అన్ని మతాలతు, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తు�
జై తెలంగాణ ఇది నినాదం కాదు. యావత్తు తెలంగాణ ప్రజల శ్వాస. అంతేకాదు అస్తిత్వం, ఆరాటం, పోరాటం, ఆత్మగౌరవం, చైతన్యం, భావోద్వేగం కూడా.. అన్నింటికీ మించి బలమైన ఆకాంక్ష. భారత స్వాతంత్య్ర పోరాట సమయంలోనే సాయుధ రైతాంగ త