ప్రతిపక్షానికి చెందిన కొంతమంది నాయ కులు చెప్పినట్టు ఇప్పటివరకు ధరణి ద్వా రా రూ.50 వేల కోట్ల లావాదేవీలు జరిగాయంటున్న మాటల్లో నిజమున్నట్లయితే, ప్రజలకు ఈ ధరణి మీద నమ్మకం కుదిరినట్టు కాదా? భూమి హక్కులపై నమ్మక
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు కీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వవిద్యకు మహర్దశను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నా రు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగం గా మంగళవారం విద్య�
తెలంగాణ స్వపరిపాలన సుపరిపాలన కావాలంటే రైతు కేంద్రంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన. రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఆ దిశగా ఆయన అడుగులు వేశా రు. అందుకే భూమి తడారిపోయి మ
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగుతున్నదని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం చౌదరిగూడ మండలం వీరన్నపేట గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎ�
విద్యా దినోత్సవం సందర్భంగా సీతాఫల్మండి డివిజన్లోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాలలో జరిగిన వేడుకల్లో స్థానిక కార్పొరేటర్ సామల హేమ పాల్గొని చిన్నారులకు బుక్స్, యూనిఫామ్లను అందజేశారు.
సమైక్య పాలనలో ఆదరణ లేక ప్రాభవాన్ని కోల్పోయిన దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు స్వరాష్ట్రంలో పునర్వైభవం సంతరించుకుంటున్నాయి. కేసీఆర్ సర్కారు కృషితో ఓ వెలుగు వెలుగుతున్నాయి. ప్రజల్లోనూ ఆధ్యాత్మకత వెల్లి�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ .. విద్యారంగానికి పెద్దపీట వేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మె ల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, దశాబ్ది ఉత్సవాల్లో భాగం�
స్వరాష్ట్రంలో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దినట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రా ధాన్యం ఇస్తున్నదని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో, మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో ఐటీ రంగం అద్భుత ప్రగతి సాధించిందని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేశ్ అన్నారు.
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవ వేడుకలు జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు కలిసి ఊరూరా.. వాడ వాడలా ర్యాలీలు తీశారు. విద్యార్
జలదృశ్యంలో మేం కార్యాలయాన్ని పెట్టుకుంటే సమైక్య పాలకులు ఖాళీ చేయించి, ఫర్నిచర్ను బయటపడేసి అవమానించిన ప్రదేశంలోనే.. నేడు త్యాగమూర్తులకు గుర్తుగా స్మారకాన్ని నిర్మించాం. ఇది కేసీఆర్ దృఢ సంకల్పానికి ని
కేసీఆర్ సర్కారు విప్లవాత్మక నిర్ణయాలతో తెలంగాణ విద్యా రంగంలో దే శంలోనే అగ్రగామిగా నిలిచిందని రాష్ట్ర బీసీ సం క్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగత�