నాటి సమైక్య పాలనలో తీవ్ర నిరాదరణకు గురైన క్రీడలు నేటి ప్రత్యేక తెలంగాణలో ప్రగతి పథంలో దూసుకెళుతున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశానికి దిక్సూచిలా నిలుస
మన ఊరు-మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయని, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు, నాణ్యమైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్, సంగారెడ్డి కలెక్టర్లు,
తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక వైభవం వెల్లివిరుస్తున్నది. అన్ని మతాల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి పాలనలో పూర్తి నిరాదరణకు గురైన ఆలయాలు, మసీదులు, చర్చీలను రాష్ట్ర ప్రభ�
వరంగల్ జిల్లాలో మక్కల కొనుగోళ్లు ముగిశాయి. మొత్తం 31 కేంద్రాల ద్వారా రూ.54 కోట్ల విలువైన మక్కలను మార్క్ఫెడ్ అధికారులు సేకరించారు. 6,757 మంది రైతుల నుంచి మద్దతు ధరతో 2.77 లక్షల క్వింటాళ్లను కొనుగోలు చేశారు.
మనది.. ఆరోగ్య తెలంగాణ అని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. పటాన్చెరు పట్టణంలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్న సూపర్ స్పెషాలిటీ దవాఖాన స్థలాన్ని ఆయన ఎమ్మెల్యే గ�
విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద పీట వేసిందని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం మండలంలోని దమ్మన్�
స్వరాష్ట్ర కల సాకారం అయ్యాక తెలంగాణ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. సంపద సృష్టించి సంక్షేమ ఫలాలను పేదలకు అందిస్తోంది. ఆలయాలకు నెలవైన తెలంగాణ ప్రాంతాన్ని గత పాలకులు పట్టించున్న పాపాన పోలేదు. తెలంగాణ రాష్�
సంగారెడ్డి జిల్లా కొల్లూరులో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల టౌన్షిప్ దేశానికే ఆదర్శం అని రాష్ట్ర ఆర్అండ్బీ, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం ఉదయం �
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి మారుమూల ప్రాంతంలో విద్యాభివృద్ధి జరిగిందని జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యం�
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సంబురంగా కొనసాగుతున్నాయి. జిల్లాలో మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పెద్దఎత్తున మొక్కలు నాటారు. ఆయా గ్�
Minister Errabelli | అభివృద్ధి పట్టని కాంగ్రెస్, బీజేపీలు సీఎం కేసీఆర్ను విమర్శించడం సిగ్గు చేటని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు.
Indrakaran Reddy | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో ఆధ్యాత్మిక వైభవం ఉట్టిపడుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధ్యాత్మిక చింతన కలిగిన సీఎం కేసీ�
BRS USA | బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజరీ బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ అధ్యక్షతన కొలంబస్ నగరంలో బీఆర్ఎస్ - యూఎస్ఏ జాతీయ సదస్సు 2023 నిర్వహించారు. ఈ సదస్సులో 50 రాష్ట్రాల నుండి బీఆర్ఎస్ యూఎస్ఏ ప్రతినిధులు, కార్యకర
Indrakaran Reddy | నిర్మల్ : తెలంగాణ స్వరాష్ట్రంగా ఆవిర్భవించిన తర్వాత ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయటానికి సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురుకులాలు అద