తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా హరితోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తొమ్మిదో విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, ప�
గొత్తికోయల చేతిలో దారుణంగా హత్యకు గురైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ అటవీశాఖ క్షేత్రాధికారి చలమల శ్రీనివాసరావు సతీమణి నాగలక్ష్మికి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్ ఉద్యోగం కల్పించింది.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మనమందరం మొక్కలను పెంచడం బాధ్యతగా భావించాలని ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం గురుకుల పాఠశాల, షాద్నగర్
తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నాన్ని ఈ నెల 22న సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. సోమవారం ఆర్అండ్బీ అధికారులతో కలిసి స్మారక చిహ్నం ప్రారంభ ఏర్పాట్లను పరిశీలించారు.
ఎన్నో యేండ్ల కల సాకారమవుతుందని, గోదావరి జలాలు పూర్తిగా మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ గడ్డకు చేరుకుంటాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం సిద్దిపేట జిల్లా అక్కన్న పేట �
సిద్దిపేటలో శ్రీవారి ఆలయం నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది. సోమవారం తిరుమలలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..
మానవ మనుగడకు చెట్లే ఆధారమని, భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భా�
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను అమల్లోకి తీసుకువచ్చారు. కేజీ టూ పీజీ ఉచిత నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతూ మందుకెళ్తున్నది
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరులో సోమవారం నిర్వహించిన హరితోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై వరాల జల్లు కురిపించారు. ముందుగా
“సర్కార్ బడి గింత మంచిగుంటదనుకోలేదు. మేం పిల్లలను సర్కారు బడికే పంపుతున్నం. మా బడి అందంగా, ముద్దుగా ఉన్నది. రోజూ మంచిగ అన్నం పెడుతున్నరు. పుస్తకాలు ఇచ్చిండ్రు, బట్టలు ఇచ్చిండ్రు, ఇంగ్లీషు మీడియంలో చెప్పు
ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
70 ఏండ్ల పరాయి పాలనలో ధ్వంసమైన పర్యావరణానికి తెలంగాణ హరితహారం గొప్పవరమని, నేడు ఆ ఫలితాలు కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.