సమైక్య పాలనలో తెలంగాణకు కాంగ్రెస్ శనిలా దాపురించిందని, వారి పాలనలో అంధకారం తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
రాష్ట్రంలో కులవృత్తులకు పూర్వవైభవంతోపాటు అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని నిలబెడుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కిందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కోకాపేటలో ప్రభుత్వం కేటాయిం�
పొట్ట చేతబట్టుకుని బతకటానికి వచ్చిన మా సామాజిక వర్గం హైదరాబాద్, సికింద్రాబాద్తో సహా తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లోని పలు జిల్లాల్లో స్థిరపడింది. హైదరాబాద్లో స్థిరపడిన వారిలో మాది పదవ తరం. మా ప్రధాన జీవనధా
దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం ఒక విప్లవం అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా ల
ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లిం, మైనార్టీల అభ్యున్నతి కోసం గజ్వేల్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు అధిక నిధులు వెచ్చించి వారికి సముచిత స్థానం కల్పించారు. భవిష్యత్ను దృష్టిలో ఉంచుకొని మైనార్టీల
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ఆది నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. దశల వారీ కార్యక్రమాలను వినూత్నంగా అమలు చేస్తూ కార్పొరేట్కు దీటుగా సర్కారు బడులను తీర్చిదిద్దుతున్నది మొన
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథో డ్ జనార్దన్ పిలుపునిచ్చారు.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణ సర్వతోముఖాభివృద్ధి చెందిందని, ఈ అభివృద్ధిని చూసి వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వ
ఈ ఏడాది వానకాలంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ (సంగంబండ) రిజర్వాయర్, భూత్పూర్�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల దశదిశ మారిపోయింది. కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ దవాఖానలను సీఎం కేసీఆర్ ఆధునీకరించారు. గతంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలు సర్కారు దవాఖానకు వెళ్లడాన�
మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న భీమ్గల్.. సీఎం కేసీఆర్ చొరవ, రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రత్యేక చొరవతో మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. బల్దియాగా మారిన తరువాత మం�
వానకాలం ప్రారంభమైంది. రైతుబంధు నగదు సైతం నేటి నుంచి జమ అవుతుండడంతో అన్నదాతలు సాగుకు సిద్ధం అవుతున్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వ్యవసాయాధికారుల
ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, మున్నూరు కాపులు కలిసిమెలిసి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో మున్నూరు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కాకతీయ కాలువపై అధునాతన టెక్నాలజీతో వంతెనలు నిర్మిస్తున్నామని రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. మెండోరా మండలం సోన్పేట్ - పోచ�