‘ఈ పదేండ్ల కాలంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించింది. ప్రతి రంగంలోనూ ప్రగతిపథంలో దూసుకు పోతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప సంకల్పంతో బంగారు తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు’ అంటున్నారు ప్రముఖ �
వివిధ చేతి వృత్తులు, కుల వృత్తులనే నమ్ముకొని బతుకులు వెళ్లదీస్తున్న వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు సీఎం కేసీఆర్. స్వయం ఉపాధితో జీవించేందుకు వారికి ఆర్థి�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి సోలాపూర్ చేరుకుంటారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేల�
‘పిల ్లపుట్టకముందే కుల్ల కుట్టినట్టు’గా ఉన్నది రాష్ట్రంలోని బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరు. ప్రజల గుండెల్లో ఇప్పటికే సుస్థిర స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్ హ్యాట్రిక్ దిశగా పరుగులు పెడుతుండగా.. కాంగ్
ఈ నెల 18వ తేదీ వరకు నూతనంగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులకు సైతం రైతుబంధు పథకం వర్తించనున్నది. దీంతో ఈ ఏడాది అదనంగా మరో 15,699 మంది రైతులకు పంట పెట్టుబడి సాయం అందనున్నది.
గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపి ణీ కార్యక్రమం ఈ నెల 30 నుంచి ప్రారంభం కానున్నది. గోండువీరుడు కుమ్రంభీం పుట్టి న గడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్�
తొమ్మిదేండ్ల క్రితం ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దేశానికే రోల్మోడల్గా మారిందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ సీతారామారావు అన్నారు. దశాబ్ది వేడుక�
యావత్ దేశంలో ఒక్క తెలంగాణలోనే 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా అవుతున్నదని టీఎస్ జెన్కో, ట్రాన్స్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు అన్నారు. భద్రాద్రి జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేష�
కొట్లాడి తెచ్చుకున్న స్వరాష్ట్రంలో సకల జనులు, సబ్బండ వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పరిపాలన సాగిస్తున్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా వందలాది పోలీసు కుటుంబాల�
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను మంజూరు చేయటంపై రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పలు బీసీ కులసంఘాలు ఆనందం వ్యక్తం చేయటంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్కు ప్రత్య�
గూడు లేని పేదలకు ప్రభుత్వం సౌధాన్ని నిర్మించి వారి కలను సాకారం చేస్తున్నది. ఇప్పటికే విలాసవంతంగా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తున్నది. గుడిసెలు లేని రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా మరింత మందికి చే�
రైతు బంధు.. అన్నదాతల పాలిట ఆత్మబంధువుగా మారింది. ఒకప్పుడు రైతులు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. స్ధిరాస్తులు, చరాస్తులు అమ్మి, బంగారం కుదువ పెడితేగాని రుణం దొరికేది కా
సాగు కాలం వచ్చిందంటే రైతులకు దిగాలు ఉంటుండే. ఒకప్పడు పెట్టుబడికి సావుకార్లు, వడ్డీ వ్యాపారుల వద్దకు రైతులు క్యూ కట్టేవారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి పంట సాగుచేస్తే చివరికి అప్పులే మిగిలేవి. గతంలో అప్పులు �
అడవిని నమ్ముకొని బతుకీడుస్తున్న సామాన్యులను దశాబ్దాల నుంచి వేధిస్తున్న పోడు భూముల సమస్య త్వరలోనే ముగియనున్నది. హక్కు పత్రాల జారీకి సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి