సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో జఠిలంగా మారిన పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కార ముహూర్తం ఖారారైంది. అర్హులైన పోడు రైతులందరికీ ఈ నెల 30 నుంచి పట్టాలు అందించేందుకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
రామగుండం నియోజకవర్గంపై సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ఈ మేరకు శనివారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో సీఎంను కలిసి పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సద్దుల చెరువు మినీ ట్యాంక్బండ్ సాగర సోయగాలను తలపిస్తున్నది. చెరువులో ఇటీవల బోటింగ్ ఏర్పాటు చేయగా.. పట్టణ ప్రజలు బోటు షికారు చేస్తూ చెరువు అందాలను ఆస్వాదిస్తున్నారు.
మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా నుంచి ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నేతలు శనివారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి తిరువీధి సేవోత్సవం అత్యంత వైభవంగా సాగింది. శనివారం సాయంత్రం స్వామి, అమ్మవార్లను దివ్య మనోహరంగా అలంకరించి స్వామివారిని గజవాహనంపై, అమ్మవారిని తిరుచ్చి వాహనంపై వేంచేప
ఎన్నికల సీజన్ వచ్చిందని, ఇక తెలంగాణకు పొలిటికల్ టూరిస్టులు క్యూకడతారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నడ్డాలు, పాండేలు, సుఖ్విందర్సింగ్లుసహా బీజేపీ, కాంగ్రెస్ నాయక�
కట్టంగూర్లోని పెద్దవాగుపై వంతెన లేకపోవడంతో అంబేద్కర్నగర్, అంబటివాగు అవాస గ్రామాల ప్రజలతో పాటు వాహనదారులు కొన్నేండ్లుగా నానా అవస్థలు పడేవారు. అయితే హైస్కూల్, గ్రామపంచాయతీ సమీపంలో పెద్దవాగుపై రెండ�
పోరాడి సాధించుకున్న తెలంగాణ అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నదని, దేశంలోనే టాప్లో కొనసాగుతున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పేర్కొన్నారు. దశాబ్దాలపాటు కొట్లాడి సాధించిన రాష్ట్రంలో తొమ్
బాల్కొండ నియోజకవర్గ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని రాష్ట్ర రోడ్లు - భవనాలు, గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలో పర్యటించారు.
ఉద్యమ తెలంగాణ ఉజ్వల తెలంగాణగా మారుతుందనడానికి దేశ, విదేశీ సంస్థల గుర్తింపులు, కితాబులే ప్రామాణికం. స్వయంపాలనలో జోడెద్దుల్లాంటి అభివృద్ధ్ది, సంక్షేమం ఒక ఎత్తయితే పదేండ్లలోనే వందేండ్ల శాశ్వత నిర్మాణాలత�
నిరుపేద కుటుంబాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని సిద్దాపూర్కు చెందిన ముస్కు పెంటు ఇటీవల ఉపాధిహామీ పనికి వెళ్లి వడదెబ్బతో మృతి చెందాడ�
గరీబోళ్లను ఆదరించి అక్కున చేర్చుకుంటున్న గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలోని స్త్రీశక్తి భవనంలో 46 మందికి కల్యాణలక�
ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తేవడంతో నేడు సర్కారు పాఠశాలలు కార్పొరేట్కు దీటుగా కొనసాగుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు, ఆహ్లాదకర వాతావరణం కలగలిసిన ప్రభుత్వ బడులు ఇప్పు�
సీ, ఈబీసీ విద్యార్థులకు 2023-24 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ. 1,550.11 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
2001కి ముందు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జరిగిన ఏ ఉద్యమమూ నిలబడలేకపోయింది. ఇదిలా ఉంటే సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎవరూ ప్రశ్నించలేకపోయారు.