ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి పంటకాలానికి ముందు తెలంగాణ అంతటా ఒకే దృశ్యం. ఎరువుల కరువు, రైతుల ఇక్కట్లు, టోకెన్లు, చెప్పుల బారులు, బస్తాల కోసం కుస్తీలు, లారీలపై దాడులు, విరిగిన లాఠీలు, దుకాణాల లూటీలు!
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకం కర్షకులకు వరంగా మారింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ చేస్తుండగా.. వాటిని తీసుకుని మురిసిపోతున్నారు. విత్తనాలు,
ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్బండ్లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది.
రైతుబంధు సంబురం మొదలైంది. సోమవారం నుంచి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేయనున్నది. ఎప్పటిలాగే ఈ సీజన్లోనూ తొలుత ఎకరం రైతులకు సాయం అందించనున్నది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ప్రవేశంతో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం వేకువ జాము నుంచి కొన్ని చోట్ల చిరుజల్లులు, మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది.
సర్కారు పాఠశాలలను బలోపేతం చేయడంతోపాటు విద్యార్థులకు మెరుగైన చదువు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మన ఊరు..మన బడి కార్యక్రమంతో సకల వసతులు కల్పించి కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్�
గతంలో ఏ పార్టీ కూడా యాదవులను పట్టించు కోలేదని, యాదవులను అన్ని విధాలుగా ప్రోత్సహించి వారి ఆత్మ గౌరవాన్ని కాపాడింది సీఎం కేసీఆర్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ వర్రె వెంకటేశ్వ�
ఇన్నాళ్లూ సొంతిల్లు లేదని పేద, మధ్యతరగతి ప్రజలు బాధపడ్డారు. కొందరు పూర్వీకులు సంపాదించిన జాగలో కష్టార్జితంతో గుడిసెలు, షెడ్లు వేసుకుని కాలం వెళ్లదీశారు. గోడలు, తలుపులు, కిటికీలు, పైకప్పులు సరిగా లేక ఇబ్బ�
పంట పెట్టుబడికి సాయం అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన ‘రైతు బంధువు’ మళ్లీ వచ్చేస్తున్నది. నేటి నుంచే పదకొండో విడుత ఖాతాల్లో జమకాబోతున్నది. అయితే పెట్టుబడి సాయాన్ని ప్రతి రైతుకూ అందించాల
నాడు మత్స్యకారులను పట్టించుకున్న వారే లేరు. నేడు తెలంగాణ ప్రభుత్వ పాలనలో మత్స్యకార కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. చెరువుల పునరుద్ధరణ, చేపపిల్లల పంపిణీ, సబ్సిడీపై వాహనాలు తదితర పథకాలు వారి జీవి�
ముఖ్యమంత్రి కేసీఆర్ సోమ, మంగళవారాల్లో రెండురోజుల పాటు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్ న�
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ సీడీఎఫ్ నిధుల నుంచి రూ.50కోట్ల నిధులు మంజూరు చేశారని, ఆ నిధులతో చేపట్టే పనులకు వచ్చే నెల మొదటి వారంలో వివిధ శాఖల మంత్రులచే శంకుస్థాపనలు చేయనున్నట్
తెలంగాణ రాష్ట సాధనతోనే ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని, సీఎం కేసీఆర్ నష్ర్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకు వచ్చారని నిజామాబాద్ ఎమ్మెల్యే, టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
మంచిర్యాలలో రూ.1.25 కోట్లతో నిర్మించిన టీ-డయాగ్నోస్టిక్ డిస్ట్రిక్ హబ్ ప్రారంభోత్స వానికి సిద్ధమైంది. రెండు అంతస్థుల్లో కార్పొరేట్కు దీటుగా అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేయగా, 134 రకాల రోగ నిర్ధారణ పరీక్�
ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చని, మున్నూరు కాపులు కలిసిమెలిసి ఉండాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో కాచిగూడలోని మ్యాడం అంజయ్య హాలులో మున్నూరు