గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం అవుతుందని చెప్పడానికి నిదర్శనమే మారిన గ్రామాల ముఖచిత్రాలు. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతితో ఎన్నో సమస్యలకు పరిష్కారాలను చూపెడుతున్నది.
తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతిని సాధిస్తున్నదని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రిసర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) ఏర్పా�
‘నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. సీఎం కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకో జాగ్రత్త..’ అంటూ రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. నాగర్ కర్నూల్ సభలో బీజేపీ జ�
అన్నదాతను అదునుకు ఆదుకొనే ‘రైతుబంధు’వు వచ్చేసింది. వానకాలం సీజన్కు గాను పెట్టుబడి సాయం అందించే ప్రక్రియ సోమవారం ప్రారంభం కాగా తొలిరోజు ఉమ్మడి వరంగల్లో ఎకరం విస్తీర్ణం ఉన్న రూ.2.74లక్షల మంది బ్యాంకు ఖాత�
వానకాలం పంట పెట్టుబడి సాయం పంపిణీ ప్రారంభమైంది. ఎకరం లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం సోమవారం డబ్బులు జమ చేసింది. నేడు రెండెకరాలలోపు వారికి రైతుబంధు సాయం అందించనున్నది. పంటల సాగులో నిమగ్నమైన వేళ.. �
‘తెలంగాణ రాకముందు మా ఊరికి.. ఇప్పుడున్న మా ఊరికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. మా ఇంటికి నళ్లా నీళ్లు మస్తువస్తున్నయ్. అందరికీ పింఛన్ల వస్తున్నయ్.. కరంటు మంచిగ ఉంటాంది. రైతుల పొలాలు పచ్చగ ఉంటున్నయ్.. మా కొడ�
రైతులకు వానకాలం పంట పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు నగదును మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని ఆయా రైతుల బ్యాంకు ఖాతాలలో సోమవారం జమ చేసింది.
దళిత జర్నలిస్టుల అభివృద్ధికి, సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్, ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుకు సిద్దిపేటలో జిల్లా దళిత్ వర్కింగ్ జర్నలిస్టు వెల్ఫేర్ సొసైటీ, ఇంటర్నేషన�
మహారాష్ట్రలో తెలుగు ప్రజలు పాల లో చక్కెర మాదిరిగా మమేకం అయ్యారని, తమ సంస్కృతిని కాపాడుకుంటూనే మహారాష్ట్ర అభివృద్ధిలో భాగం అయ్యారని బీఆర్ఎస్ పార్టీ కొంకణ విభాగ సమన్వయకర్త ప్రొఫెసర్ విజయ్ మొహితె తెల
నిరంతరం రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పక్షపాతి అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.వానకాలం పంటలకోసం నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేసిన నేపథ
స్వరాష్ట్ర స్వప్నం సాకారమైనప్పటికి సాగు సడుగులిరిగి మూలకు చేరింది. అందుకే ఉద్యమనేత కేసీఆర్ రాష్ర్టాధినేతగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ముందుగా ప్రత్యేక దృష్టిపెట్టింది ఆశలుడిగిన అన్నదాతను అన్నివిధాల�
బీఆర్ఎస్తోనే ప్రజా సంక్షేమం సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు ఆమె సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో