ఈ నెల 30న సీఎం కేసీఆర్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వడ్డెపల్లి గార్
హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు బీఆర్ఎస్ కారు దూసుకుపోతున్నది. సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి రథం 600 కార్ల కాన్వాయ్తో 65వ నంబరు జాతీయ రహదారిపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లింది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ధ్వజమెత్తారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన నడ్డా అడ్డమైన మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మంత్�
కాపు, తెలగ, బలిజ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునేందుకు హైదరాబాద్లో ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని ఆయా సామాజిక వర్గాలకు చెందిన పలువురు రిటైర్డ్ అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ను కోరారు.
పంటల సాగు సమయంలో అన్నదాతకు భరోసాగా నిలుస్తున్న ‘రైతు బంధు’ కింద పదకొండో విడుత పంపిణీ సోమవారం నుంచే ప్రారంభమైంది. ఈ వానకాలం సీజన్లో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7.20 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి సాయం అందనున్
రాష్ట్రంలో 11వ విడత రైతుబంధు ప్రారంభమైంది. సోమవారం తెల్లారేసరికి రైతుబంధు పైసలు ఖాతాలో పడిన మెసేజులతో రైతన్నల మొబైల్స్ మోగాయి. పొద్దుపొద్దున్నే వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే అన్నదాతలకు.. అదే సమయంలో తెలంగ
ప్రభుత్వం రైతుబంధు సాయాన్ని సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. ఉమ్మడి జిల్లాలోని రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ అవుతూ.. ఫోన్లకు మెసేజ్లు వస్తుండడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా, �
దళిత బంధు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాలో తొలి విడుతగా 206 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరందరికీ ప్రభుత్వం 20.60కోట్లు ఇచ్చింది. పథకం కింద చాలా జిల్లాల్లో కార్లు, వివిధ పరికరాలు కొనుగోలు చేయగా, జిల్లాలో వ్య�
ఉమ్మడి జిల్లాలో నీలి విప్లవం కొనసాగుతున్నది. ముదిరాజ్ కుటుం బాలకు ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నది. ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేస్తూ వీటిని రిజర్వాయర్లు
తెలంగాణ ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దపీట వేసింది. ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మార్కెట్ భవన సముదాయాల నిర్మాణం చేపడుతున్నది. మున్సిపాలిటీ ప్రజల సౌకర్యార్థం ఒకే దగ్గర అన్ని వసతులతో కూడిన మో�
మహారాష్ట్ర రైతులు, ఇతర ప్రముఖులు బీఆర్ఎస్లో చేరి కిసాన్ సర్కారుతో బతుకులను బాగుపరుచుకోవడానికి ముందుకు వస్తున్నారు. మరోవైపు మహారాష్ట్ర నలువైపులా, ఇటు కర్ణాటక ప్రాంతాల నుంచిచేరికలు జరుగుతూ బీఆర్ఎస�
పర్యావరణ హితాన్ని కోరుతూ పచ్చదనాన్ని పెంపొందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్ గ్రామం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. గ్రామంలోకి అడ
సీఎం కేసీఆర్ దిశా నిర్దేశంతో ప్రజలకు మరింత సులభతరంగా సేవలందించడమే లక్ష్యంగా రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.