ఓ వైపు తొమ్మిదేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతి లో జరిగిన అభివృద్ధి...మరోవైపు దేశంలోనే ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుతో సబ్బండ వర్ణాలు సీఎం కేసీఆర్కు జై కొడుతున్నారు. ఇప్పట�
రాష్ట్రంలో అత్యవసర సేవల కోసం కొత్తగా 466 వాహనాలు అందుబాటులోకి రానున్నాయి. 108 (అంబులెన్స్) , 102 (అమ్మ ఒడి), హర్సె (పార్థివ) సేవల కోసం వీటిని అందుబాటులోకి తేనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో వైద్యారోగ్యశాఖ 2
మేము న్నాం అంటూ అభయం ఇచ్చారు.. అధైర్యపడకండి అంటూ భరోసా కల్పించారు.. ఆకలితో ఉన్న వారి కడుపులు నింపారు.. భయపడకండి.. భారం మాదేనని ఒట్టేసిండ్రు.. ప్రభుత్వం అండగా ఉంటుందన్న హామీతో ఓదార్చిండ్రు.. ఇవి శుక్రవారం రాష్
CM KCR | దేశంలో సీఎం కేసీఆరే అసలు దళిత‘బంధు’వు అని భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అభివర్ణించారు. దళితుల అభ్యున్నతి, వారి సంక్షేమం కోసం తెలంగాణలో అమలవుతున్న దళితబంధు సహా పలు పథకాలు దేశానికే ఆదర్శంగా నిల
కుండపోత వానలతో ఉమ్మడి జిల్లా గుండె చెరువైంది. ఎడతెగని వర్షాలతో భారీ నష్టం సంభవించింది. జన జీవనం అస్తవ్యస్తమైంది. ఆపదలో చిక్కుకున్న ప్రజలకు ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు.
భారీ వర్షాల నేపథ్యంలో నష్టపోయినవారిని అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరదలో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించినట�
రైతులు సంతోషంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్షిండే అన్నారు. శుక్రవారం జుక్కల్ మండలంలోని వజ్రఖండి గ్రామం, మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లారా గేటు వద్ద విద్యుత్ సబ్స్టేష�
TS Assembly Session | రాష్ట్ర శాసనమండలి, శాసనసభ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు సభానాయకుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శాసనసభ సమావేశాల నిర్వహణ తేదీని శుక్రవారం ఖరారు చేశారు.
తొమ్మిదేండ్ల కాలంలో దీర్ఘకాలిక సమస్యలన్నింటినీ పరిష్కరించి కూకట్పల్లిని ఆదర్శవంత నియోజకవర్గంగా అభివృద్ధి చేసినట్లు ఎమ్మె ల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. శుక్రవారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడ�
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు వాగులు, చెరువులు పొంగుతుండగా గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కడెం, ఎస్సారెస్పీ నుంచి వరద తగ్గినా, స్థానికంగా కురిసిన రికార్డుస్థాయి వర్షాలతో గోదావరికి వరద పోట�
రైతులు పంట పెట్టుబడి సాయం కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలు కావద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ 2018 ఏప్రిల్లో ప్రతిష్టాత్మకంగా రైతు బంధు పథకం అమల్లోకి తీసుకొచ్చారు. ప్రారంభంలో ఎకరానికి రూ.4 వేల చ�
BRS | మహారాష్ట్రలో పార్టీ నిర్మాణంతోపాటు ప్రజల మనోగతాన్ని తెలుసుకోవటం, నియోజకవర్గాలవారీగా సమస్యలు గుర్తించి, వాటి పరిష్కారానికి కార్యాచరణను రూపొందించటం వంటి కీలక అంశాలపై పార్టీకి దిశానిర్దేశం చేసేందుక�
అందోల్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానేనని, ప్రతి పక్షాలు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఈసారి డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. శుక్రవారం అందోల్లోని క్యాం ప్ కార్యాలయంలో రాయికోడ్
దళితబంధుతో దర్జాగా బతుకుతున్నట్టు ఓ లబ్ధిదారుడు ధీమా వ్యక్తం చేశారు. మహబూబ్నగర్లోని వివేకానందనగర్లో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ వార్డు పర్యటన నిర్వహించారు.
ఒక్కమాటలో చెప్పాలంటే అమెరికాలో 60 ఏండ్లు పైబడిన వారికి 2 వేల డాలర్ల వరకు ఆహార వస్తువులకు సంబంధించిన కూపన్ల జారీ, ఆరోగ్య బీమా లాంటి చిన్నాచితక పథకాలు తప్ప మరేమీ అమల్లో లేవు. అగ్రరాజ్యంగా కొనసాగుతున్నప్పటిక